ప్రపంచకప్లో పాకిస్థాన్ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. పాక్ను 191 పరుగులకే ఆలౌట్ చేసి 31 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే పాకిస్థాన్… ఓటమిపై కాకుండా ప్రపంచకప్ నిర్వహణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇది ఐసీసీ ఈవెంట్లా లేదని, బీసీసీఐ …
latest in fashion
-
-
స్వలింగ సంపర్కుల వివాహాలపై వివక్ష చూపకూడదని, అలా చేస్తే వారి ప్రాథమిక హక్కును ఉల్లఘించినట్లేనని సుప్రీంకోర్టు తెలిపింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని …
-
నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది. అయితే దాని కంటే ముందు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణహాని తప్పింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ముంబయి-గోవా హైవే నిర్మాణ మార్గంలో భాగంగా చిప్లన్ నగరంలో గతకొంత కాలం …
-
-
జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్గా చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ, భువనగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు. జనగామ జిల్లాలో మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు …
-
లక్నో వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక 209 పరుగులకే కుప్పకూలింది. జంపా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకకు గొప్ప ఆరంభం లభించింది. ఓపెనర్లు నిస్సాంక (61), కుశాల్ పెరీరా (78) శతక …
healthy living
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
మానవేతర అవశేషాలుగా పేర్కొంటూ రెండు వింత ఆకారాలను మెక్సికో (Mexico) పార్లమెంట్లో ప్రదర్శించారు. ఇవి మనుషలవనీ, లేదా జంతువులవనీ చెప్పడానికి వీలులేని కొన్ని అవశేషాలు. వీటిని గ్రహాంతరవాసులవని (Alien corpses) వారు చెబుతున్నారు. దీనిపై …
-
Andhra PradeshBreaking NewsPolitics
AP News- సెలవుపై జైలు సూపరింటెండెంట్.. చంద్రబాబు సేఫేనా?
by adminby adminరాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శుక్రవారం నుంచి సెలవు పెట్టారు. తన భార్య అనారోగ్యం కారణంగా సెలవు పెడుతున్నట్టు సూపరింటెండెంట్ వెల్లడించారు. జైలు క్వార్టర్స్ నుంచి రాహుల్ భార్యను అంబులెన్స్లో రాజమండ్రిలోని ఒక …
-
తెలంగాణలో రేపు భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని …
-
Breaking NewsIndia
Birth certificate- ఇక అన్నిసేవలకు బర్త్సర్టిఫికెట్ ఒక్కటి చాలు..
by adminby adminకేంద్రప్రభుత్వం జనన మరణాల నమోదు చట్టాన్ని (Registration of Births and Deaths Act) సవరించింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. ఇది అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. గత …
-
ఆసియాకప్లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమిపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ స్పందించాడు. తమ స్పిన్నర్లు మ్యాచ్ విన్నర్లు అని, కానీ …
-
న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ 181 పరుగుల తేడాతో గెలిచింది. విజయంలో స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) కీలకపాత్ర పోషించాడు. 124 బంతుల్లో 182 పరుగులు చేశాడు. అయితే సెంచరీ …
-
విద్యుత్ రహదారుల అభివృద్ధికి మార్గాలు, సాంకేతికతలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాగ్పూర్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యుత్ మంత్రిత్వ శాఖతో మాట్లాడానని, ఒక్కో యూనిట్ రూ.3.50కే …
-
Andhra PradeshBreaking NewsPolitics
Pawan Kalyan- వచ్చే ఎన్నికల్లో Janasena-TDP కలిసి పోటీ
by adminby adminవచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ (Janasena-TDP) కలిసి పోటీచేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు (Chandra babu)తో పవన్ కల్యాన్, నందమూరి బాలకృష్ణ, …
-
విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం ఇటీవల తరచూ వార్తల్లో చూస్తున్నాం. తాజాగా ఈజీజెట్ (EasyJet) సంస్థకు చెందిన విమానం గాల్లో ఉండగా ఓ జంట టాయిలెట్లోకి వెళ్లి అభ్యంతరకర స్థితిలో …
-
Andhra PradeshBreaking NewsIndiaWorld
Jaahnavi Kandula -అమెరికా పోలీస్ తీరుపై భారత్ ఫైర్
by adminby adminఅమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతి కేసులో అక్కడి ఓ పోలీసు అధికారి వ్యవహరించిన తీరును భారత్ తీవ్రంగా ఖండించింది. ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తు చేయాలని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం …


