దసరా పండుగకు, పాలపిట్టకు మధ్య ఎంతో ప్రత్యేకత ఉంది. విజయ దశమి రోజు శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజు పాలపిట్ట కనిపిస్తే శుభసూచికంగా భావిస్తారు. దాని వెనుక కారణాలు ఉన్నాయి. పూర్వం …
latest in fashion
-
-
-
బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ సపోర్ట్తో విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. అయితే ఈ క్రమంలో విరాట్ ‘స్లో’గా ఆడాడని, దాని వల్ల టీమ్ నెట్రన్రేట్ తగ్గే అవకాశం ఉందని టెస్టు స్పెషలిస్ట్ పుజారా అభిప్రాయపడ్డాడు. తొలుత జట్టుకు ప్రాధాన్యత …
-
పల్నాడు జిల్లాలో జరిగిన ఓ విషాదకర ఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే భార్య ప్రసవించిన ఆస్పత్రికి భర్త విగత జీవిలా వచ్చాడు. వివరాల్లోకి వెళ్లే.. కారంపూడికి చెందిన రామాంజిని అనే మహిళకు శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. …
-
ఊహించిందే జరిగింది. నయనతార తన రెమ్యూనరేషన్ పెంచేసింది. ఎప్పుడైతే హిందీలో జవాన్ సినిమా హిట్టయిందో, అప్పుడే ఆమె పారితోషికంపై అనుమానాలు పెరిగాయి. అందరి అనుమానాల్ని నిజం చేస్తూ, ఆమె తన రేటు సవరించింది. తాజా సమాచారం ప్రకారం, ఆమె ఒక్కో సినిమాకు …
-
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించే సినిమాలో మరో స్టార్ హీరో ఉంటాడా? ఒకవేళ ఉంటే రజనీ స్టార్ డమ్ ముందు ఆయన కనిపిస్తాడా? అందుకే రజనీతో మల్టీస్టారర్ సినిమాలు రావు. అయితే ఈసారి మాత్రం రజనీకాంత్ సినిమాలో మరో హీరో …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
అగ్రరాజ్యం అమెరికాను మ్యాథ్స్ సబ్జెక్ట్ వణికిస్తోంది. వారి దేశంలో లెక్కల్లో నిష్ణాతులైన ఉద్యోగుల కొరత ఉందని పలు కంపెనీలు, యూనివర్సిటీలు తమ నివేదికల్లో పేర్కొంటున్నాయి. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ నుంచి సెమీ కండక్టర్ తయారీ వరకూ …
-
పంజాబ్లోని మోగా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ వైద్యులను సంప్రదించాడు. నొప్పితో రాత్రుళ్లు నిద్ర కూడ పట్టట్లేదని తన బాధను చెప్పుకున్నాడు. అయితే ఎక్స్రే స్కాన్ తీసిన డాక్టర్లు రిపోర్ట్ …
-
Andhra PradeshBreaking NewsPolitics
Nara Lokesh – లోకేశ్ను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
by adminby adminటీడీపీ కీలకనేత నారా లోకేశ్ను అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఆంధ్రపద్రేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ …
-
అక్షర్ పటేల్ గాయం రవిచంద్రన్ అశ్విన్కు వరంలా మారింది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్కు అక్షర్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్ను సెలక్టర్లు ఎంపికచేశారు. ఈ మేరకు తుది జాబితాను …
-
Breaking Newsవినోదం
Vishal- సినిమా రిలీజ్ కోసం రూ.6.5 లక్షల లంచం ఇచ్చా – హీరో విశాల్
by adminby adminస్టార్ హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశాడు. తన మూవీ ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్ రిలీజ్ కోసం అధికారులు రూ.6.5 లక్షల లంచం తీసుకున్నారని తెలిపాడు. ముంబయిలోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ …
-
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి కొత్తగా చెప్పకర్లేదు. భారీ ట్రాఫిక్లో గంటలపాటు ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇక వరుసగా సెలవులు ఉండటంతో బెంగళూరులో ఇటీవల ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే భారీ ట్రాఫిక్ జామ్లోనూ ఇద్దరు డెలివరీ …
-
Breaking NewsSports
MS Dhoni mystery photo – ఎట్టకేలకు పంత్ మీదున్న చేతిపై క్లారిటీ
by adminby adminసోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉంటే క్రికెటర్ హార్దిక్ పాండ్య ‘2019 ప్రపంచకప్’ టైమ్లో పోస్ట్ చేసిన ఫొటో గుర్తే ఉంటుంది. ఎందుకంటే ఆ ఫొటోపై ఉన్న సందేహాలు అంతగా వైరలయ్యాయి. హార్దిక్ సెల్ఫీ …
-
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థలు బిగ్ సేల్కు సిద్ధమయ్యాయి. ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’, అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి ఈ సేల్స్ ప్రారంభంకానున్నాయి. ఫ్లిప్కార్ట్ …
-
భూగోళంపై ఎన్ని ఖండాలు ఉన్నాయంటే ఇక నుంచి ఎనిమిది అని చెప్పాల్సిందే. తాజాగా పసిఫిక్ మహా సముద్రంలో కొత్త ఖండాన్ని పరిశోధకులు కనుగొన్నారు. 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉన్న ఈ ఖండం …
-
ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల భారీ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. ఉదయం 6 గంటలకు మొదలైన గణేశ్ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు హాజరయ్యారు. భక్తజన కోలాహలం మధ్య హుస్సేన్సాగర్కు …


