నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, అభినవ్ గోమతం తదితరులు..రచన-దర్శకుడు : ప్రవీణ్ సత్తారునిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్సంగీతం: మిక్కీ జే మేయర్సినిమాటోగ్రఫీ: ముకేష్ జీఎడిటర్: ధర్మేంద్ర కాకరాలనిడివి: 2 గంటల 17 నిమిషాలుసెన్సార్: UAరేటింగ్: …
latest in fashion
-
-
ర్యాంగింగ్ (Ragging)ను నియంత్రించేందుకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఇస్రోను సాయం కోరారు. ఈ మేరకు ఇస్రో (ISRO)కు లేఖ రాశారు. ర్యాంగింగ్ వల్ల విద్యార్థులు మరణిస్తున్న నేపథ్యంలో సాంకేతిక సహాయం అడిగారు. కొద్దిరోజుల క్రితం ఆ రాష్ట్రంలో …
-
శ్రావణమాసం… వ్రతాలూ నోములూ పూజలూ పేరంటాలతో సందడిగా ఉంటుంది. కొత్త పెళ్లికూతుళ్లు, ముత్తైదువులు పట్టుచీరలు కట్టుకుని నిండుగా నగలు పెట్టుకుని కళకళలాడిపోతుంటారు. కోరినంతనే వరాలనిస్తూ అష్టైశ్వర్యాలనూ ప్రసాదించే ఆ వరమహాలక్షీని పూజిస్తుంటారు. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు. శ్రావణమాసంలో …
-
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. తనకు పెళ్లి చేయడం లేదనే కోపంతో కొడుకు కన్న తల్లిని హతమార్చాడు. దొంగలు ఈ ఘూతుకానికి పాల్పడినట్లు ప్రయత్నించి విఫలమై పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం గ్రామానికి …
-
దేశ భవిష్యత్తును నిర్ణయించాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పక ఓటు వేయాల్సిందే. 18 ఏళ్లు నిండినా మీకు ఇప్పటికీ ఓటు హక్కులేదా? వెంటనే ఓటు నమోదు చేసుకోండి. దాని కోసం అధికార యంత్రాంగమే ప్రజల దగ్గరకు వస్తుంది. ఆగస్టు 26, 27తో పాటు …
-
69వ జాతీయ ఫిలిం అవార్డుల్ని ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవతరించాడు. పుష్ప సినిమాలో నటనకు గాను బన్నీ ఈ ఘనత దక్కించుకున్నాడు. ఇక ఉత్తమ నటిగా గంగూభాయ్ కటియావాడి సినిమాకు గాను అలియాభట్ అవార్డ్ గెలుచుకుంది. ఇక అత్యంత …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
ఈ జనరేషన్లో జుట్టు రాలిపోవడం సాధారణ సమస్యగా మారింది. తినే ఆహారం, కలుషిత నీటి, పోషణ లోపంతో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. కొందరికి టీనేజ్ వయసులోనే మొదలైతే మరొకందరికి 25+, 30+ వయస్సులో …
-
మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా రైల్వే ట్రాక్నే రహదారిగా భావించాడు. కానీ కొంత దూరం వెళ్లిన తర్వాత అది ట్రాక్లో ఇరుక్కుంది. అయితే ఆ సమయంలో రైళ్లు రాకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. …
-
గత యూపీఏ ప్రభుత్వం స్కామ్లతో బ్యాంకింగ్ వ్యవస్థని తీవ్రంగా దెబ్బతీసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంగాన్ని పునరుద్ధించి, పటిష్ఠ స్థితిలో నిలిపామని అన్నారు. వర్చువల్ …
-
దేశాన్ని కుదిపేసిన మణిపుర్ మహిళల నగ్న ఊరేగింపు ఘటన మరువకముందే బెంగాల్లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి, నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఈ అమానుష ఘటన మాల్దా జిల్లాలోని పకుహత్ ప్రాంతంలో …
-
తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ జంట జలాశయాలతో పాటు.. ఉభయ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో వరద నీరు పోటెత్తుతోంది. అంతేకాకుండా ఈ నెల 24న …
-
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది. విరాట్ కోహ్లి (121) స్పెషల్ సెంచరీకి, రవీంద్ర జడేజా(61), రవిచంద్రన్ అశ్విన్ (56) అర్ధశతకాలు తోడవ్వడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 438 భారీ పరుగులు …
-
Breaking NewsPoliticsTelangana
కిషన్ రెడ్డిని అయినా పని చేసుకోనివ్వండి: బండి సంజయ్
by adminby adminభాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షునిగా ఉన్న సమయంలో తనపై కొంతమంది ఫిర్యాదులు చేశారని, ఇకనైనా కిషన్రెడ్డిని ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలన్నారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి …
-
సీఫుడ్ అంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తుంటాం. దీనిలో విటమిన్లతో పాటు మనకి కావాల్సిన ఎన్నో పోషక పదార్థాలు లభిస్తుంటాయి. అయితే అతిగా సీపుడ్ తింటే వాటిలోని మైక్రోప్లాస్టిక్స్ వల్ల కాన్సర్ వచ్చే అవకాశం …
-
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక అప్డేట్ వచ్చింది. వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సీబీఐ సాక్షిగా పేర్కొంది. షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుకు దర్యాప్తు సంస్థ …
-
ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్, రికార్డుల రారాజు. సినిమా చేస్తే వంద కోట్లు రావాల్సిందే. ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. వర్షం, బిల్లా, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ …


