టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో హీరో నవదీప్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. నవదీప్ను A29గా పేర్కొంటూ సీపీ సీవీ ఆనంద్ ప్రెస్మీట్లో వెల్లడించారు. అయితే పోలీసులు నవదీప్ అనే పేరు మాత్రమే చెప్పారని, యాక్టర్ …
latest in fashion
-
-
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉండే క్రేజే వేరు. మైదానంలో తన ఆటతోనే కాదు, అతడు చేసే పనులతోనూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్లోనూ డిఫ్రెంట్గా రన్నింగ్ చేసి ఫన్నీ ఇన్సిండెట్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే ఫైనల్కు చేరిన టీమిండియాకు …
-
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ తండ్రయ్యాడు. అతడి భార్య వినీ రామన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్న్యూస్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తమ బాబుకు ‘లొగాన్ మావెరిక్ మ్యాక్స్వెల్’గా పేరు పెట్టారు. వినీ రామన్ భారతీయ యువతి. తమిళనాడుకు …
-
ఆసియాకప్లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో భారత్-శ్రీలంక తలపడనున్నాయి. అయితే ఆసియాకప్ ఇప్పటివరకు 16 సార్లు నిర్వహించగా ఒక్కసారి కూడా ఫైనల్లో భారత్-పాక్ తలపడలేదు. మరోవైపు ఎన్నో అంచనాలతో బరిలోకి …
-
లిబియాలోని డెర్నా నగరంలో భారీ విషాధం చోటుచేసుకుంది. డెర్నా నది ఉప్పొంగి రెండు ఆనకట్టలు తెగిపోవడంతో ఈ నగరంలోని ప్రాంతాలన్నింటిని వరద ముంచెత్తింది. ప్రవాహానికి అడ్డుగా వచ్చిన వాళ్లెవరూ ప్రాణాలతో మిగలలేదు. ఈ ప్రాంతంలో లక్ష మందికి పైగా నివసించేవారు. దాదాపు …
-
టెట్ పరీక్ష (TET exam) రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది. ఈ ఘటన పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి ఇంద్రానగర్కు చెందిన రాధిక, ఆమె …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
హీరోయిన్లు (Heroines) అందంగా కనిపిస్తారు.. తెరపై నటిస్తారు.. రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఇది తప్ప వాళ్లకు ఇంకేం రాదనుకుంటే పొరపాటు. చాలామంది హీరోయిన్లు వ్యాపారాలు కూడా చేస్తారు. బ్యూటీ విద్ బ్రెయిన్ అనిపించుకుంటున్న అలాంటి హీరోయిన్లు …
-
సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం, పర్యావరణ పరిరక్షణ అనేది అందరి బాధ్యత. ఆ బాధ్యతను స్వచ్ఛందంగా చేపట్టి పోరాడుతున్నారు కొందరు సినీప్రముఖులు. కొత్వాల్ గూడ లో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్ కు ప్రభుత్వం …
-
తనదైన మార్కు డాన్సులతో ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా గత కొంత కాలంగా వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు. అయినా సరే వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. …
-
ఆర్టీసీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ తమిళసై నుంచి ఇంకా అనుమతి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును గవర్నకు పంపి రెండు రోజులు గడిచినప్పటికీ ఇంకా అనుమతి లభించలేదు. దీంతో తెలంగాణ శాసనసభలో ఆర్టీసీ …
-
సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. ‘మోదీ ఇంటి పేరు’ కేసులో ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై స్టే విధించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ …
-
ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి గడువు జులై 31తో ముగిసింది. అయినప్పటికీ, అపరాధ రుసుముతో డిసెంబరు 31 వరకూ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారు ఇ-వెరిఫై …
-
Breaking NewsIndiaPolitics
Meenakshi Lekhi ‘మీ ఇంటికి ఈడీ వస్తుంది’ కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
by adminby adminలోక్సభలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ గురించి గురువారం చర్చ జరుగుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. …
-
ప్రస్తుతం ఫోన్ లేకుండా రోజు గడవని పరిస్థితి. ఇంటర్నెట్ సాయంతో అరచేతిలోనే ప్రపంచాన్ని చూసేయెచ్చు. అయితే మొబైల్ వినియోగానికి పిల్లలు, టీనేజర్లు విపరీతంగా అలవాటు పడ్డారు. దీంతో వారిని నివారించడానికి స్మార్ట్ ఫోన్ వాడకంపై …
-
టెస్టు, వన్డే సిరీస్లు సాధించిన భారత్ టీ20 సిరీస్ను ఓటమితో ఆరంభించింది. గురువారం వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారీ టార్గెట్ కాకపోయినా స్లోపిచ్పై టీమిండియా బ్యాట్స్మెన్ …
-
ఒకప్పుడు మేకోవర్ కు అంత ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు కాదు హీరోలు. గెటప్ మారిస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారనే భ్రమల్లో ఉండిపోయేవారు. కొంతమంది హీరోలైతే తమ మీసకట్టు మార్చడానికి కూడా ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు …


