banner

latest in fashion

  • మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇంటింటి ప్రచారం నేపథ్యంలో పాస్టర్‌ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా …

  • ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు మరో ఓటమి ఎదురైంది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను టీమిండియా 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కఠినమైన పిచ్‌పై మొదట భారత్‌ కష్టంగా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. …

  • విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 14 …

  • నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. అంతేగాక ఇప్పటివరకు నెగటివ్‌ నెట్‌రన్‌రేటుతో ఉన్న ఆ జట్టు పాజిటివ్‌(+1.142) లోకి వెళ్లి టాప్‌-4లో …

  • టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ప్రపంచకప్‌లో మరిన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నడాని తెలుస్తోంది. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో గాయం కారణంగా ఆట మధ్యలోనే మైదానాన్ని వీడిన హార్దిక్‌.. ఆదివారం జరిగిన న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అయితే హార్దిక్‌ అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌తో …

  • నెదర్లాండ్స్‌పై మాక్స్‌వెల్ విశ్వరూపం చూపించాడు. 40 బంతుల్లో మెరుపు శతకం బాదాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 46.2 ఓవర్ల సమయానికి అర్ధశతకం అందుకున్న మాక్సీ.. 48.4 ఓవర్లకు ఏకంగా సెంచరీ సాధించాడు. 2.2 ఓవర్ల గ్యాప్‌లోనే హాఫ్‌ సెంచరీ నుంచి సెంచరీకి చేరుకున్నాడు. …

banner
banner
banner

Latest Posts

  • క్రికెట్ మెగా సమరం మొదలైంది. ప్రారంభమ్యాచ్‌ ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్ హోరాహోరీగా సాగుతుందనకుంటే ఏకపక్షంగా సాగింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను కివీస్‌ చిత్తు చేసి గత ఫైనల్‌ ప్రతీకారం తీర్చుకుంది. అయితే ప్రపంచకప్‌ సందడిని క్రికెట్‌ అభిమానులు ఆస్వాదిస్తున్నా.. …

  • స్టార్ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి దిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసించందన్న ధావన్‌ వాదనలను కోర్టు సమర్థించింది. ఒక్కగానొక్క …

  • హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) ఎన్నికల్లో పోటీ చేయకుండా మహ్మద్‌ అజహరుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు కమిటీ అతడిపై అనర్హత వేటు వేసింది. గతంలో ఏకకాలంలో HCA, డెక్కన్‌ బ్లూస్‌ …

  • క్రికెట్ వన్డే వరల్డ్‌ కప్‌ ప్రారంభమైంది. 46 రోజులు పాటు సాగే ఈ మెగా సమరంలో విజేతగా నిలబడటానికి పది జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటివరకు 12 సార్లు టోర్నీ నిర్వహించగా ఆస్ట్రేలియా అయిదు సార్లు, …

  • వన్డే ప్రపంచకప్‌ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ 283 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 …

  • క్రికెట్‌ పండగ మొదలైంది. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌ కప్‌ వచ్చేసింది. సొంతగడ్డపై ధమకా షురూ అయ్యింది. 2019 ప్రపంచకప్‌ మాదిరిగానే ఈ సారి పది జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్‌ పద్ధతిలో ఈ …

  • ఆసియన్‌ గేమ్స్‌లో భారత్‌ అథ్లెటిక్స్‌ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పతకాల వేట కొనసాగిస్తూ చరిత్ర సృష్టించారు. ఇప్పటికీ 74 పతకాలు సాధించిన ఇండియా.. ఆసియా క్రీడల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనగా రికార్డు సృష్టించింది. గతంలో …

  • భౌతికశాస్త్రంలో నోబెల్‌ అవార్డులను ప్రకటించారు. ఎలక్ట్రాన్‌ డైనమిక్స్‌లో కాంతి తరంగాల ఆటోసెకండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్తిని, ఫెరెన్స్‌ క్రౌజ్‌, అన్నె ఎల్‌ హ్యులియర్‌కు నోబెల్‌ పురస్కారం దక్కింది. …

  • పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. పార్టనర్​షిప్​లో రూ.100కు లాటరీ టికెట్ కొని, రూ.కోటిన్నర బంపర్​ ప్రైజ్​మనీని గెలుచుకున్నారు. అబోహర్ టౌన్​కు చెందిన రమేశ్​, కుకీ గత కొన్నేళ్లుగా …

  • ఆసియా క్రీడల్లో 10వ రోజు కూడా భారత్‌ పతకాల జోరు కొనసాగిస్తోంది. ఉమెన్స్‌ బాక్సింగ్‌ 54 కేజీల విభాగంలో ‘ప్రీతి పవార్‌’ కాంస్యం పతకం సాధించింది. మరోవైపు 75 కేజీల విభాగంలో లోవ్లీనా ఫైనల్‌కు …

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links