మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇంటింటి ప్రచారం నేపథ్యంలో పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తుండగా …
latest in fashion
-
-
ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు మరో ఓటమి ఎదురైంది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ను టీమిండియా 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కఠినమైన పిచ్పై మొదట భారత్ కష్టంగా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. …
-
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 14 …
-
నెదర్లాండ్స్పై ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రపంచకప్లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. అంతేగాక ఇప్పటివరకు నెగటివ్ నెట్రన్రేటుతో ఉన్న ఆ జట్టు పాజిటివ్(+1.142) లోకి వెళ్లి టాప్-4లో …
-
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ప్రపంచకప్లో మరిన్ని మ్యాచ్లకు దూరం కానున్నడాని తెలుస్తోంది. బంగ్లాదేశ్ మ్యాచ్లో గాయం కారణంగా ఆట మధ్యలోనే మైదానాన్ని వీడిన హార్దిక్.. ఆదివారం జరిగిన న్యూజిలాండ్ మ్యాచ్కు కూడా దూరమయ్యాడు. అయితే హార్దిక్ అక్టోబర్ 29న ఇంగ్లాండ్తో …
-
నెదర్లాండ్స్పై మాక్స్వెల్ విశ్వరూపం చూపించాడు. 40 బంతుల్లో మెరుపు శతకం బాదాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో 46.2 ఓవర్ల సమయానికి అర్ధశతకం అందుకున్న మాక్సీ.. 48.4 ఓవర్లకు ఏకంగా సెంచరీ సాధించాడు. 2.2 ఓవర్ల గ్యాప్లోనే హాఫ్ సెంచరీ నుంచి సెంచరీకి చేరుకున్నాడు. …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
క్రికెట్ మెగా సమరం మొదలైంది. ప్రారంభమ్యాచ్ ఇంగ్లాండ్-న్యూజిలాండ్ హోరాహోరీగా సాగుతుందనకుంటే ఏకపక్షంగా సాగింది. డిఫెండింగ్ ఛాంపియన్ను కివీస్ చిత్తు చేసి గత ఫైనల్ ప్రతీకారం తీర్చుకుంది. అయితే ప్రపంచకప్ సందడిని క్రికెట్ అభిమానులు ఆస్వాదిస్తున్నా.. …
-
స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి దిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసించందన్న ధావన్ వాదనలను కోర్టు సమర్థించింది. ఒక్కగానొక్క …
-
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికల్లో పోటీ చేయకుండా మహ్మద్ అజహరుద్దీన్పై అనర్హత వేటు పడింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అతడిపై అనర్హత వేటు వేసింది. గతంలో ఏకకాలంలో HCA, డెక్కన్ బ్లూస్ …
-
Breaking NewsSports
World Cup- కపిల్దేవ్ ఉదారంతో ఓటమి..ధోనీ నిర్ణయంతో టాస్ రెండు సార్లు
by adminby adminక్రికెట్ వన్డే వరల్డ్ కప్ ప్రారంభమైంది. 46 రోజులు పాటు సాగే ఈ మెగా సమరంలో విజేతగా నిలబడటానికి పది జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటివరకు 12 సార్లు టోర్నీ నిర్వహించగా ఆస్ట్రేలియా అయిదు సార్లు, …
-
వన్డే ప్రపంచకప్ ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్కు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ 283 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 …
-
క్రికెట్ పండగ మొదలైంది. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ వచ్చేసింది. సొంతగడ్డపై ధమకా షురూ అయ్యింది. 2019 ప్రపంచకప్ మాదిరిగానే ఈ సారి పది జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ …
-
ఆసియన్ గేమ్స్లో భారత్ అథ్లెటిక్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పతకాల వేట కొనసాగిస్తూ చరిత్ర సృష్టించారు. ఇప్పటికీ 74 పతకాలు సాధించిన ఇండియా.. ఆసియా క్రీడల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనగా రికార్డు సృష్టించింది. గతంలో …
-
Breaking NewsEducationScienceScience & TechWorld
Nobel Prize 2023- భౌతికశాస్త్రంలో నోబెల్ అవార్డులు
by adminby adminభౌతికశాస్త్రంలో నోబెల్ అవార్డులను ప్రకటించారు. ఎలక్ట్రాన్ డైనమిక్స్లో కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్ను ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, అన్నె ఎల్ హ్యులియర్కు నోబెల్ పురస్కారం దక్కింది. …
-
పంజాబ్లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. పార్టనర్షిప్లో రూ.100కు లాటరీ టికెట్ కొని, రూ.కోటిన్నర బంపర్ ప్రైజ్మనీని గెలుచుకున్నారు. అబోహర్ టౌన్కు చెందిన రమేశ్, కుకీ గత కొన్నేళ్లుగా …
-
ఆసియా క్రీడల్లో 10వ రోజు కూడా భారత్ పతకాల జోరు కొనసాగిస్తోంది. ఉమెన్స్ బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ‘ప్రీతి పవార్’ కాంస్యం పతకం సాధించింది. మరోవైపు 75 కేజీల విభాగంలో లోవ్లీనా ఫైనల్కు …


