Muharram
Home » Muharram: మొహర్రం ఊరేగింపులో అపశృతి

Muharram: మొహర్రం ఊరేగింపులో అపశృతి

by admin
0 comment

మొహర్రం (Muharram) ఊరేగింపుల్లో అపశృతి చోటు చేసుకుంది. పలుచోట్ల విద్యుదాఘాతంతో 8మంది మృతి చెందారు. ఝార్ఖండ్‌లోని బొకరొ జిల్లాలో కరెంట్ షాక్ తో నలుగురు మరణించారు, మరో 10 మంది గాయపడ్డారు. భక్తులు మోస్తున్న స్మారక ప్రతిమకు విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం జరిగింది. మరోవైపు గుజరాత్, యూపీలో కూడా విద్యుదాఘాతంతో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links