వన్డే ప్రపంచకప్ ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్కు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ 283 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 282 …
latest in fashion
-
-
క్రికెట్ పండగ మొదలైంది. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ వచ్చేసింది. సొంతగడ్డపై ధమకా షురూ అయ్యింది. 2019 ప్రపంచకప్ మాదిరిగానే ఈ సారి పది జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతుంది. ప్రతి జట్టు మిగతా …
-
ఆసియన్ గేమ్స్లో భారత్ అథ్లెటిక్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పతకాల వేట కొనసాగిస్తూ చరిత్ర సృష్టించారు. ఇప్పటికీ 74 పతకాలు సాధించిన ఇండియా.. ఆసియా క్రీడల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనగా రికార్డు సృష్టించింది. గతంలో 2018లో జకర్తాలో జరిగిన క్రీడల్లో సాధించిన …
-
భౌతికశాస్త్రంలో నోబెల్ అవార్డులను ప్రకటించారు. ఎలక్ట్రాన్ డైనమిక్స్లో కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్ను ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, అన్నె ఎల్ హ్యులియర్కు నోబెల్ పురస్కారం దక్కింది. వారి పరిశోధనలతో పరమాణువుల్లోని ఎలక్ట్రాన్స్ను అధ్యయనం …
-
పంజాబ్లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. పార్టనర్షిప్లో రూ.100కు లాటరీ టికెట్ కొని, రూ.కోటిన్నర బంపర్ ప్రైజ్మనీని గెలుచుకున్నారు. అబోహర్ టౌన్కు చెందిన రమేశ్, కుకీ గత కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. చాలా …
-
ఆసియా క్రీడల్లో 10వ రోజు కూడా భారత్ పతకాల జోరు కొనసాగిస్తోంది. ఉమెన్స్ బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ‘ప్రీతి పవార్’ కాంస్యం పతకం సాధించింది. మరోవైపు 75 కేజీల విభాగంలో లోవ్లీనా ఫైనల్కు దూసుకెళ్లింది. పురుషుల కానోయ్ డబుల్ 1000 …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
Breaking NewsIndiaScienceScience & Tech
ISRO తర్వాత మిషన్లు ఏంటి? Chandrayaan-4 ఎప్పుడు?
by adminby adminభారత్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యంకానీ ఘనత సాధించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. రోవర్ ప్రగ్యాన్ జాబిల్లిపై పరుగులు పెట్టింది. అయితే చంద్రయాన్-3తో దిగ్విజయాన్నిఅందుకున్న …
-
భారత్ అఖండ విజయం సాధించింది. అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యాలకే సాధ్యం కానీ కీర్తిని సాధించింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా …
-
పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం ఓజీ. భారీ హైప్ తో వస్తున్న ప్రాజెక్టు ఇది. పవర్ స్టార్ నుంచి వస్తున్న సినిమాల్లో చాలామంది దృష్టి ఈ ప్రాజెక్టుపైనే ఉంది. ఎందుకంటే ఇది రీమేక్ సబ్జెక్ట్ …
-
చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఈ పేరును యథాతథంగా బెదురులంక సినిమాలో వాడేశాడు హీరో కార్తికేయ. సినిమాలో అతడి క్యారెక్టర్ పేరు ఇదే. ఇంతకీ బెదురులంకలో చిరంజీవి అసలు పేరును ఎందుకు వాడాల్సి …
-
పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరో అవుతున్నాడా లేదా, అతడు ముఖానికి రంగేసుకుంటాడా వేసుకోడా, అతడికి హీరోగా మారే ఉద్దేశం ఉందా లేదా.. గడిచిన 3 రోజులుగా ఇదే చర్చ. ఈ మొత్తం …
-
జింబాబ్వే దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (Heath Streak) మరణించారని నెట్టింట్లో నేడు పెద్దఎత్తున ప్రచారం సాగింది. 49 ఏళ్ల స్ట్రీక్ క్యాన్సర్తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారని కొన్ని మీడియాల్లో వార్తలు …
-
బ్యాట్తో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ దేశం కోసం మరో కీలక బాధ్యతలు చేపట్టాడు. ఎలక్షన్ కమిషన్ నేషనల్ ఐకాన్గా నియమితులయ్యాడు. మూడేళ్ల పాటు ఎన్నికల ప్రచారకర్తగా ఉంటాడు. …
-
ప్రఖ్యాత గణిత మేధావి డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణారావు (102) కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఆయన అనారోగ్యంతో నేడు తుదిశ్వాస విడిచారు. తెలుగు కుటుంబంలో జన్మించిన ఆయన గణిత శాస్త్రంలో దాదాపు 8 దశాబ్దాలు విశిష్ట …
-
యావత్ భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. భవిష్యత్తులో జాబిల్లిపై మానవ అవాసాల ఏర్పాటుకు బాటలు పడటానికి ‘చంద్రయాన్-3’ ఎంతో కీలకం. అన్నీ సజావుగా సాగితే ఇవాళ సాయంత్రం దక్షిణ ధ్రువంపై …
-
యావత్ భారత్ అపూర్వ ఘట్టం కోసం ఎదురుచూస్తోంది. మరికొన్నిగంటల్లో చంద్రయాన్-3 చరిత్ర సృష్టించనుంది. అన్ని అనుకూలిస్తే దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర లిఖిస్తుంది. అయితే దక్షిణ ధ్రువంపైనే ఎందుకు …


