వైష్ణవ్ తేజ్- శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘ఆదికేశవ’ సినిమాను నవంబర్ 24కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడానికి నిర్మాత నాగవంశీ మీడియా ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆదికేశవ సినిమాతో పాటు విశ్వక్సేన్ కాంట్రవర్సీ పోస్ట్లపై నాగవంశీ మాట్లాడాడు. ”గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి …
latest in fashion
-
-
విక్రమ్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తంగలాన్’. కర్ణాటక, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని కార్మికుల జీవితాల చుట్టూ జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఓ తెగకు చెందిన వ్యక్తిగా …
-
ఫోన్లో వాట్సాప్కు లాక్ యూజ్ చేస్తుంటాం. పర్సనల్స్ బయటపడకుండా జాగ్రత్త పడుతుంటాం. కానీ ఆఫీసుల్లో వెబ్లో వాట్సాప్ యూజ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే కొన్నిసార్లు వెబ్లో వాట్సాప్ లాగిన్ అయిన తర్వాత లాగ్అవుట్ చేయడం మర్చిపోతుంటాం. విరామం తీసుకునే సమయంలోనూ …
-
మద్యం నిషేధం కొనసాగుతున్న బిహార్లో ఓ కారు ప్రమాదానికి గురైంది. అయితే కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రమాదం అనంతరం సాయం చేసేందుకు వెళ్లిన అక్కడి స్థానికులు.. కారులో మందు బాటిళ్లను గుర్తించారు. ఆ తర్వాత స్థానికులు ఒక్క …
-
ఈడెన్గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు కుప్పకూలింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ, మహ్మద్ వసీమ్ చెరో …
-
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సగటున ప్రతి మూడు మ్యాచ్లకు ఓ రికార్డు బద్దలవుతుంటుంది. పరుగులు సాధించడమంలోనే కాకుండా ఫీల్డింగ్, జట్టు విజయాల్లో తన పేరు మీద ప్రత్యేక రికార్డులు ఉన్నాయి. అయితే తన …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
దిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్కు అఫ్గానిస్థాన్ 273 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ బలమైన టీమిండియాను గొప్పగానే ఎదుర్కొంది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు …
-
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, డిసెంబర్ 3న హైదరాబాద్లో బీజేపీ జెండా ఎగరాలని …
-
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో పడని నియోజకవర్గం హిందూపురం. పైగా ఈ నియోజకవర్గం పేరు చెబితే టక్కున గుర్తుకు వచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. రెండు దఫాలుగా ఆయన టీడీపీ నుంచి …
-
లోకేశ్ కనగరాజ్, కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరక్టర్. తన డైరక్షన్ తో ఎంతోమంది స్టార్స్కు హిట్స్ ఇచ్చాడు. రికార్డుల్లో బెంచ్ మార్క్ సృష్టించాడు. హీరోలకు తమ కెరీర్ లో అతిపెద్ద హిట్స్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ …
-
హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్కు అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని, ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్లో మోదీ చెప్పారు. …
-
ప్రముఖ నిర్మాత దిల్రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి సోమవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స …
-
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ …
-
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మరోసారి లక్కీడ్రా నిర్వహిస్తోంది. రాఖీ పర్వదిన సందర్భంగా నిర్వహించిన రీతిలోనే దసరా పండుగకు లక్కీడ్రా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సారి పురుషులకు కూడా బహుమతుల్లో …
-
ప్రపంచకప్లో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమిండియాకు షాక్! సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ శనివారం జరగనున్న పాకిస్థాన్ మ్యాచ్కు కూడా దూరమవుతున్నట్లు సమాచారం. డెంగీ జ్వరంతో బాధపడుతున్న ఈ ఓపెనర్కు ప్లేట్లెట్ …
-
తెలంగాణలో ఎన్నికల నగరా మొదలైంది. ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. పోలింగ్కు సుమారు మరో 50 రోజులే ఉండటంతో తమ వ్యూహాలకు మరింత పదునుపెట్టాయి. హ్యాట్రిక్ సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న …


