ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత్-ఆస్ట్రేలియా మధ్య అయిదు టీ20ల సిరీస్ జరగనుంది. విశాఖపట్నం, తిరువనంతపురం, గౌహతి, నాగ్పుర్, హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నట్లు గతంలోనే షెడ్యూల్ వచ్చింది. అయితే డిసెంబర్ 3న ఉప్పల్ వేదికగా జరగనున్న చివరి టీ20 మ్యాచ్ …
latest in fashion
-
-
యాంకర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ.. సినిమాలతో పాటు వెబ్సిరీస్ల్లోనూ నటిస్తున్నారు. అయితే తాజాగా తన మేనేజర్ శ్రీను గుండెపోటుతో మరణించినట్లు ఝూన్సీ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన గుండె బద్దలైందని బాధ వ్యక్తపరిచారు. ‘నేనెంతో చనువుగా శ్రీను బాబు …
-
నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుస హిట్లతో వంద కోట్ల గ్రాస్ మార్క్ సాధించాడు. అదే జోష్తో బాలయ్య.. బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ ప్రాజెక్ట్ను ఓకే చేసిన సంగతి తెలిసిందే. అయితే పోస్టర్తోనే …
-
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా ప్లేయర్లదే హవా. బ్యాటింగ్, బౌలింగ్లో మన ఆటగాళ్లే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ను వెనక్కినెట్టి బ్యాటింగ్లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. శ్రీలంకపై 92, దక్షిణాఫ్రికాపై 23 పరుగులు చేసిన …
-
అఫ్గానిస్థాన్పై ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మాక్స్వెల్.. చరిత్రలో నిలిచిపోయే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఆసీస్ను ఆదుకొని విజయతీరాలకు చేర్చాడు. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మాక్సీకి కండరాలు పట్టేయడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఈ దశలో మ్యాచ్ను …
-
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు. మోకాలి సర్జరీ కోసం యూరప్ వెళ్లిన ఆయన దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి హైదరాబాద్లో అడుగుపెట్టాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రభాస్ ఫోటో ఇప్పుడు సోషల్ …
healthy living
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
Breaking NewsPoliticsTelangana
Telangana- బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
by adminby adminతెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన మళ్లీ కాంగ్రెస్లో చేరబోతున్నట్టు ప్రకటించారు. పార్టీ మార్పుపై స్పష్టత ఇస్తూ ఆయన ఓ …
-
మెగాస్టార్ చిరంజీవి దసరా సందర్భంగా తన 156వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్లో పూజా …
-
రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో విలన్గా నటించిన ‘వినాయకన్’ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వినాయకన్ ఇబ్బంది పెడుతున్నారంటూ తాను నివాసముండే అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎర్నాకుళం టౌన్ నార్త్ …
-
ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా దూసుకెళ్తోంది. నెదర్లాండ్స్ చేతిలో భంగపాటు మినహా టోర్నీ ఆద్యంతం విజృంభిస్తుంది. హేమాహేమీ ప్రత్యర్థులను పసికూనలా మార్చేస్తుంది. ఆ జోరును రిపీట్ చేస్తూ మంగళవారం బంగ్లాదేశ్ను చిత్తుచేసింది. 149 పరుగుల భారీ తేడాతో …
-
Breaking NewsSports
South Africa vs Bangladesh- డికాక్, క్లాసెన్ విధ్వంసం.. దక్షిణాఫ్రికా 382/5
by adminby adminవాంఖడేలో పరుగుల సునామి! మరోసారి దక్షిణాఫ్రికా పరుగుల వరద పారించింది. ఇంగ్లాండ్పై చేసిన విధ్వంసాన్ని మరవకముందే బంగ్లాదేశ్పై విరుచుకుపడింది. 5 వికెట్లు కోల్పోయి 382 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్వింటన్ డికాక్ (174) …
-
Andhra PradeshBreaking News
Devaragattu Bunny Festival- దేవరగట్టు కర్రల సమరానికి భారీ బందోబస్తు
by adminby adminదేవరగట్టు.. ఈ పేరు వినగానే విజయదశమి రోజున ఓ వైబ్రేషన్. కొండగట్టు ప్రాంతమైన దేవరగట్టు చుట్టూ ఉన్న గ్రామాల మధ్య అర్ధరాత్రి జరిగే కర్రల సమరాన్నే ఈ ప్రాంతంలో బన్ని ఉత్సవంగా పిలుస్తారు. రెండు …
-
మ్యాడ్ ఆల్రెడీ థియేటర్లలో నడుస్తోంది. దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలొచ్చాయి. అటు బాలీవుడ్ లో గణపత్ రిలీజైంది. మరి వీటిలో దసరా విన్నర్ ఎవరు? ఫస్ట్ వీకెండ్ ముగియడంతో దసరా …
-
మధ్యాహ్నం భోజనం తర్వాత చాలా మందికి నిద్ర వస్తుంటుంది. స్కూల్ లో స్టూడెంట్స్ నుంచి ఆఫీసర్ల వరకు లంచ్ తర్వాత కాస్త కునుకు వేస్తే బాగుంటుందని ఎంతో మంది భావిస్తుంటారు. కానీ అందరికీ అది …
-
గుజరాత్లోని పాలన్పుర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందని, అయితే శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది ఇప్పుడే చెప్పలేమని స్థానిక అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన …
-
విజయదశమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. భవానీ దీక్షాధారులతో రెండు రోజులుగా అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈరోజు కూడా రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. మరోవైపు శ్రీశైలంలో …


