rohit
Home » రికార్డులతో పెవిలియన్‌కు చేరిన రోహిత్‌

రికార్డులతో పెవిలియన్‌కు చేరిన రోహిత్‌

by admin
0 comment

అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా ఫైనల్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా ఆడుతున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. ఉన్నంతసేపు దూకుడుగా ఆడిన హిట్‌మ్యాన్ పలు రికార్డులతో పెవిలియన్‌కు చేరాడు. ఈ ప్రపంచకప్‌లో 31 సిక్సర్లు బాదిన అతను అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే 54 సగటుతో 597 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ అత్యధిక రన్స్‌ సాధించిన కెప్టెన్‌గా ఘనత సాధించాడు. రోహిత్ ఈ మెగాటోర్నీలో పవర్‌ప్లేలోనే 401 పరుగులు సాధించడం విశేషం. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు చేశాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links