కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది. ఫోన్లో ఇంటర్నెట్ డేటా లేకుండానే TV, OTT ప్రసారాలు చూడొచ్చు. ‘డైరెక్ట్ 2 మొబైల్’ (D2M) టెక్నాలజీతో మనం వీక్షించవచ్చు. బ్రాడ్ బాండ్, బ్రాడ్ కాస్ట్ సమ్మేళనమే ఈ డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ. మొబైల్స్లో FM …
latest in fashion
-
-
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని స్లెడ్జింగ్ చేయొద్దని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ ఎన్తిని తమ దేశ బౌలర్లకు సూచించాడు. పొరపాటునా కోహ్లిని రెచ్చడొడితే, భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. రేపటి నుంచి ఆసియాకప్, కొన్ని రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభం కానున్న …
-
టాలీవుడ్ మరో డిజాస్టర్ వీకెండ్ చవిచూసింది. గత శుక్రవారం రిలీజైన సినిమాల్లో ఏ ఒక్కటి ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన గాండీవధారి అర్జున నుంచి డబ్బింగ్ మూవీగా వచ్చిన బాయ్స్ హాస్టల్ వరకు ఏదీ క్లిక్ అవ్వలేదు. దీంతో మరోసారి జైలర్ …
-
మరికొన్ని రోజుల్లో తన బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు హీరో పవన్ కల్యాణ్. ఈ పుట్టినరోజుకు చాలా హంగామా ఉండబోతోంది. ఎందుకంటే, పవన్ నుంచి 3 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. కానీ వీటిలో ఒక్కటి మాత్రం …
-
నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అతడి కొత్త సినిమా డీటెయిల్స్ బయటకొచ్చాయి. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నితో కలిసి పని చేయనున్నాడు నాగ్. దర్శకుడిగా విజయ్ కు ఇదే తొలి సినిమా. శ్రీనివాస చిట్టూరి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ …
-
సౌత్ సినిమాలు దేశాన్ని ఏలుతున్నాయి. కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాలకు చోటు లేకుండా పోతోంది. దీంతో సౌత్ సినిమాల మధ్య పాన్ ఇండియా పోటీ మొదలైంది. టాలీవుడ్ నుంచి ఓ సినిమా వస్తే, దాని రికార్డులు బద్దలుకొట్టేందుకు కోలీవుడ్ నుంచి మరో సినిమా …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
టీమిండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఫార్మాట్ ఏదైనా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వీక్షకుల పరంగా ఎప్పుడూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంటుంది. అయితే వన్డే ప్రపంచకప్ సమరంలో భారత్-పాక్ మ్యాచ్ను రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలుస్తుంది. …
-
Breaking NewsIndiaPolitics
No Confidence Motion: అవిశ్వాస తీర్మానానికి అనుమతిచ్చిన స్పీకర్
by adminby adminకేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అనుమతిచ్చారు. అన్ని పార్టీలతో సంప్రదించి, తగిన సమయం ఇస్తామని ప్రకటించారు. కూటమి తరఫున నోటీసుల్ని కాంగ్రెస్ డిప్యూటి నేత …
-
నగరంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్కు రెడ్ అలర్ట్ ప్రకటించింది. జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, …
-
యువ నటుడు నితిన్ ప్రస్తుతం రచయిత-దర్శకుడు వక్కంతం వంశీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్లో నితిన్కు ఇది 32వ చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. …
-
సామాజిక మాధ్యమాల్లో చెల్లి చురుగ్గా ఉంటుందని ఆగ్రహించిన అన్న ఘూతుకానికి పాల్పడ్డాడు. రోకలి బండతో బాది కిరాతకంగా చంపాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్నగర్లో సోమవారం చోటు చేసుకుంది. …
-
వడగళ్ల వాన దెబ్బకు విమానం తీవ్రంగా దెబ్బతింది. విమానం ముక్కు, రెక్కల్లో ఏకంగా రంధ్రాలు పడ్డాయి. ఇటలీలోని మిలన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్కు బయల్దేరిన విమానానికి ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో రోమ్లో అత్యవసరంగా …
-
Breaking NewsIndiaPolitics
No Confidence Motion: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు
by adminby adminలోక్సభలో కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. కూటమి తరఫున నోటీసుల్ని కాంగ్రెస్ డిప్యూటి నేత గౌరవ్ గొగొయి.. దిగువ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చారు. దీనిపై …
-
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచారంతో అదరగొడుతోంది. తాజాగా మరో బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. భోళా శంకర్ థియేట్రికల్ …
-
చాక్లెట్ తయారీల ప్రముఖ సంస్థ మాండలేజ్ ఆంధ్రపదేశ్లో రూ.1600 కోట్ల భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చింది. ఈ మేరకు శ్రీసిటీలో చాక్లెట్ తయారీ కేంద్రానికి మంగళవారం శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమంలో వర్చువల్గా రాష్ట్ర …
-
మన ‘మైసూర్ పాక్’ని ప్రపంచం మెచ్చింది. అత్యంత విశిష్ట ఆదరణ పొందిన ప్రపంచ స్ట్రీట్ స్వీట్స్ జాబితాలో 14వ స్థానంలో నిలిచింది. టేస్ట్ అట్లాస్ నిర్వహించిన సర్వేలో మైసూర్ పాక్తో పాటు మరో రెండు …


