banner

latest in fashion

  • హీరో విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తన సినిమా ‘మార్క్‌ ఆంటోనీ’ హిందీ వెర్షన్‌కు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేందుకు.. అధికారులు రూ.6.5 లక్షల లంచం తీసుకున్నారంటూ గురువారం ట్విటర్‌లో విశాల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర …

  • ₹2000 notes- రేపే లాస్ట్‌ డే..

    by admin
    by admin

    రూ.2వేల నోటును బ్యాంకుల్లో జమచేయడానికి, మార్చుకునేందుకు గడువు రేపటితో ముగియనుంది. ఈ పెద్ద నోటు మార్పిడికి సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నోటు మార్చుకోవడానికి నేడు, రేపు మాత్రమే సమయం …

  • అగ్రరాజ్యం అమెరికాను మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌ వణికిస్తోంది. వారి దేశంలో లెక్కల్లో నిష్ణాతులైన ఉద్యోగుల కొరత ఉందని పలు కంపెనీలు, యూనివర్సిటీలు తమ నివేదికల్లో పేర్కొంటున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ నుంచి సెమీ కండక్టర్‌ తయారీ వరకూ ప్రతి రంగంలోనూ గణితం అవసరముంటుంది. దీంతో …

  • పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ వైద్యులను సంప్రదించాడు. నొప్పితో రాత్రుళ్లు నిద్ర కూడ పట్టట్లేదని తన బాధను చెప్పుకున్నాడు. అయితే ఎక్స్‌రే స్కాన్‌ తీసిన డాక్టర్లు రిపోర్ట్‌ చూసి షాకయ్యారు. అతడి కడుపులో ఇయర్‌ఫోన్స్‌, …

  • టీడీపీ కీలకనేత నారా లోకేశ్‌ను అక్టోబర్‌ 4వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఆంధ్రపద్రేశ్‌ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ లోకేశ్‌ శుక్రవారం హైకోర్టులో లంచ్‌ పిటిషన్‌ …

  • అక్షర్‌ పటేల్‌ గాయం రవిచంద్రన్‌ అశ్విన్‌కు వరంలా మారింది. అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌కు అక్షర్‌ స్థానంలో వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను సెలక్టర్లు ఎంపికచేశారు. ఈ మేరకు తుది జాబితాను గురువారం వెల్లడించారు. ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన …

banner
banner
banner

Latest Posts

  • ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్‌ స్కూటర్‌ ఇండియా అధునాతన హోండా డియో 125, హోండా SP 160లను హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో ఆవిష్కరించింది. ఇవి కొత్త డిజిటల్ స్మార్ట్ …

  • ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. జాబిల్లిపై అడుగుపెట్టేందుకు భారత వ్యోమనౌక మరో అడుగు దూరంలో నిలిచింది. ఈ క్రమంలో ఆగస్టు 15న విక్రమ్ ల్యాండర్ తీసిన చంద్రుడి విజువల్స్, అలాగే …

  • తెలంగాణలో రెండు రోజులు పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీరాలలో కొనసాగుతున్నట్లు …

  • అమెరికాకు వెళ్లిన 21 మంది భారతీయ విద్యార్థులను ఇమిగ్రేషన్‌ అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. అమెరికా దగ్గరలో ఉంటే మళ్లీ వెళ్లొచ్చులే అని లైట్‌ తీసుకోగలం. కానీ విదేశీ చదువులు అంటే ఎన్నో ఆశలు, …

  • నటీనటులు : సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి తదితరులుకథ : అభిషేక్ మహర్షి, …

  • కొద్దిమేర అయినా విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించాలనే ఉద్దేశంతో రాజస్థాన్‌లోని కోటా జిల్లా స్థానిక యంత్రాంగం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. స్థానికంగా ఉండే హాస్టళ్లు, అతిథి గృహాల్లో స్ప్రింగ్‌ లోడెడ్‌ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని జిల్లా …

  • స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమా ‘ఖుదీరామ్ బోస్’. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపు ప్రేరణతో మరుగున పడిపోయిన ఖుదీరామ్‌ జీవితం గురించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. …

  • అనుమానంతో భార్యను ఓ భర్త హతమార్చాలనుకున్నాడు. ఆ సమయానికి ఆమె అక్కడ నుంచి తప్పించుకోవడంతో 4 ఏళ్ల కుమారుడిని హతమార్చాడు. పురుగు మందు తాగించి ఈ ఘూతుకానికి పాల్పడ్డాడు. అనంతరం అతడు కూడా అదే …

  • కింగ్‌ కోహ్లి.. క్రికెట్‌ ప్రపంచం అతడిని రారాజుగా పిలుస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఏ ఆటగాడైనా ఒత్తిడికి లోనవుతుంటాడు. కానీ ఇతడు మాత్రం రెట్టింపు బలంతో ఆడతాడు. అందుకే రికార్డులే అతడి పేరుపై ఉండాలని పోటీపడుతుంటాయి. …

  • ఐర్లాండ్‌తో నేటి నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. పసికూన ఐర్లాండ్‌తో సిరీస్‌ అంటే టీమిండియానే ఫేవరేట్‌. కానీ ఇప్పుడు అందరి చూపు జస్ప్రీత్ బుమ్రా, రింకూ సింగ్‌పైనే ఉంది. గాయంతో జట్టుకు …

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links