banner

latest in fashion

  • ప్రతి జట్టు, ప్రతి ఆటగాడి కల వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడటమే. ఒక్కసారి అది చేజారితే మళ్లీ దాని కోసం నాలుగేళ్ల పాటు ఎదురుచూడాలి. అందుకేనేమో.. టైటిల్‌ కోసం జట్లు చేసే పోరాటం ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తుంటుంది. దేశాన్ని జగజ్జేతగా నిలబెట్టాలని …

  • హైదరాబాద్‌ రామంతాపూర్‌ పరిధిలోని వివేక్‌ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. హోమ్‌వర్క్‌ చేయలేదని టీచర్‌ కొట్టడంతో యూకేజీ విద్యార్థి హేమంత్‌ మృతి చెందాడు. శనివారం తలపై పలకతో కొట్టడంతో హేమంత్‌ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, …

  • ఐఫోన్‌ 13 రూ.40 వేల కన్నా తక్కువ ధరకే లభించనుంది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌సేల్‌లో యాపిల్ ఉత్పత్తులపై ఇస్తోన్న ఆఫర్లతో తక్కువ ధరకు వస్తుంది. ఈ మోడల్‌ ఫోన్‌ 2021లో భారత్‌లో విడుదలైంది. ఇది మార్కెట్‌లోకి రూ.79,900 ధరతో వచ్చింది. …

  • ప్రపంచకప్‌ కోసం టీమిండియా కసరత్తులు చేస్తోంది. తిరువనంతపురం వేదికగా మంగళవారం నెదర్లాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. అయితే స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి భారత జట్టుతో లేడని సమాచారం. వ్యక్తిగత కారణాలతో ముంబయికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సందర్భంగా తిరువనంతపురానికి చేరుకున్న …

  • ఐఫోన్‌ 15 సిరీస్‌లో భాగంగా యాపిల్‌ కంపెనీ విడుదల చేసిన కొత్తఫోన్లలో సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఫోన్‌ హీటింగ్‌ సమస్య వస్తుందని టెక్‌ ప్రియులు ఫిర్యాదు చేస్తున్నారు. గేమ్స్‌ ఆడే సమయంలో, వీడియో కాల్స్‌ మాట్లాడుతున్నప్పుడు, వీడియోలు చేస్తున్నప్పుడు ఫోన్‌ …

  • మరో మూడు రోజుల్లో క్రికెట్‌ పండగ ప్రారంభం కానుంది. క్రికెట్‌ను మతంగా భావించే భారత్‌లో ‘2023 వన్డే ప్రపంచకప్‌’ జరగనుంది. పుష్కరం తర్వాత ఈ మెగాటోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇస్తుంది. ఎప్పటిలాగే టీమిండియానే ఎన్నో అంచనాలతో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. రోహిత్‌ …

banner
banner
banner

Latest Posts

  • గంజాయి మత్తులో కత్తితో బెదిరించి 16 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా ఈ దారుణంపై వివరణాత్మక …

  • అరంగేట్రం చేసి నెల రోజులు కూడా పూర్తికాలేదు. అంతలోనే తెలుగు కుర్రాడు తిలక్‌వర్మకు మరో అవకాశం లభించింది. మాజీలు, అభిమానులు ఆశించినట్లుగానే ఈ 20 ఏళ్ల కుర్రాడు ఆసియాకప్‌కు ఎంపిక అయ్యాడు. పెద్ద టోర్నీ …

  • కస్టమర్లు రూ.10 వేలు నుంచి రూ.కోటి వరకు ప్రైజ్‌మనీ గెలిచే స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ‘మేరా బిల్‌ మేరా అధికార్‌’ (Mera Bill Mera Adhikar) పేరుతో సరికొత్త ఇన్‌వాయిస్‌ ప్రోత్సాహక పథకాన్ని …

  • ప్రతి వారం అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో నిలబడేది మాత్రం అరకొరగా మాత్రమే ఉంటున్నాయి. గతవారం కూడా కొన్ని సినిమాలొచ్చాయి. కానీ ఏవీ ఆకట్టుకోలేకపోయాయి. ఫలితంగా జైలర్ సినిమానే మరోసారి నిలబడింది. …

  • మే నెలలో ఢిల్లీలో నిశ్చితార్థం చేసుకున్న నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తమ వివాహ తేదీ, వేదికను ఖరారు చేశారు. తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 25న రాజస్థాన్‌లో పెద్దల …

  • ప్రస్తుతం డిజిటల్ మోసాలే ఎక్కువవుతున్నాయి. కాస్త ఏమరపాటుగా ఉన్నా కీలక సమాచారం సైబర్‌ నేరాగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. అందుకే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఓ నిర్ణయం తీసుకుంది. సిమ్‌కార్డులు విక్రయించే డీలర్లకు పోలీసు …

  • నేరాలను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్‌ డీజీపీ విజయ్ కుమార్‌ కాస్త భిన్నంగా ఆలోచించారు. అమావాస్య సమయంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆ సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. ఈ విషయాన్ని తెలుపుతూ …

  • ప్రస్తుతం భారత వ్యోమనౌక్‌ చంద్రయాన్‌-3 (Chandrayaan-3) గురించి జోరుగా చర్చ సాగుతోంది. శ్రీహరికోటలోని షార్‌ వేదికగా జులై 14న ప్రయోగం మొదలైంది. అన్ని సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 6.30 గంటలకు జాబిల్లి …

  • భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద చరిత్రాత్మక విజయం సాధించాడు. ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించాడు. దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టిన రెండో భారత ఆటగాడిగా …

  • ప్రేమించిన యువకుడు మరణంతో మనస్తాపానికి గురైన ఓ ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన యానాంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూకేవీనగర్‌లో …

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links