అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో 191 పరుగులకే పాకిస్థాన్ను ఆలౌట్ చేసిన భారత్ అరుదైన రికార్డు సాధించింది. బుమ్రా,సిరాజ్, హార్దిక్, కుల్దీప్, జడేజాలు తలో రెండు వికెట్లతో పాక్ను బెంబేలెత్తించారు. అయితే ప్రత్యర్థి జట్టును ఇలా ప్రతి బౌలర్ రెండు వికెట్లు …
latest in fashion
-
-
హై వోల్టేజ్ మ్యాచ్లో పాకిస్థాన్ను భారత్ బౌలర్లు బెంబేలెత్తించారు. బుమ్రా, సిరాజ్, హార్దిక్ పేస్ ధాటికి కుల్దీప్, జడేజా మాయాజలం తోడవ్వడంతో.. చిరకాల ప్రత్యర్థి పాక్ 191 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే పాక్కు మంచి …
-
తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ”ప్రవళికది ఆత్మహత్య కాదు.. హత్యే. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిలలాడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ …
-
వన్డే ప్రపంచకప్ ప్రారంభమై వారం రోజులు దాటింది. కానీ క్రికెట్ లవర్స్కు ఇంకా ‘కప్ కిక్కు’ ఎక్కట్లేదు. హోరాహోరీగా మ్యాచ్లు సాగుతుంటాయనకుంటే వన్సైడ్ అవుతూ చప్పగా సాగుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్- రన్నరప్ ప్రారంభ మ్యాచ్ నుంచే ఇదే రిపీట్ అవుతుంది. ఊపిరి …
-
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల్యను నియమిస్తూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన శనివారం నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో సైబరాబాద్ సీపీగా ఆయన పనిచేశారు. కాగా, తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏకంగా …
-
దిల్లీలోని ఓ వీధి వ్యాపారి ఇచ్చే ఆఫర్ నెట్టింట్లో వైరల్గా మారుతోంది. తాను వేసిన ఆమ్లెట్ను 30 నిమిషాల్లో తింటే ఏకంగా లక్ష రూపాయలు ఇస్తానంటూ ఆ వీధి వ్యాపారి ఆఫర్ చేశాడు. అయితే అది నార్మల్ ఆమ్లెట్ కాదు బాహుబలి …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
గడిచిన కొన్నేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత, అతను సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ K చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ …
-
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు చుక్కెదురైంది. సుదీర్ఘ వాదనల అనంతరం హౌస్ రిమాండ్ పిటిషన్ (House Custody Plea)ను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. చంద్రబాబు ఆరోగ్యం …
-
చైనాలో మరో మంత్రి మిస్సింగ్. రక్షణశాఖ మంత్రి లీ షాంగ్ఫు ఆచూకీ గల్లంతైంది. ఇటీవల బీజింగ్లో జరిగిన సదస్సు తర్వాత ఆయన ఏ బహిరంగ కార్యక్రమంలోనూ కనిపించలేదు. ధిక్కార స్వరాన్ని వినిపించిన వారిని చైనా …
-
Breaking NewsBusinessScience & TechTech
Realme 5G Sale- స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవే
by adminby adminరియల్మీ 5జీ (Realme 5G) స్మార్ట్ఫోన్లపై కంపెనీ రాయితీలు, ఆఫర్లు ప్రకటించింది. సెప్టెంబర్ 17 వరకు ఇది కొనసాగనుంది. ప్రస్తుతం రియల్మీ వెబ్సైట్లో ఈ సేల్ అందుబాటులో ఉంది. కొత్తగా విడుదల చేసిన రియల్మీ …
-
తెలంగాణలో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగలించాడు.అంతేగాక ప్రయాణికులను ఎక్కించుకొని తనే ఆర్టీసీ డ్రైవర్గా నమ్మించి బస్సును నడిపాడు. కానీ దారిలో డిజిల్ కొరత, గుంతలో బస్సు దిగడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. …
-
రానున్న తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్లో రాకపోవచ్చని, మరో ఆరు నెలల తర్వాతే ఎలక్షన్ జరగవచ్చని అన్నారు. వచ్చే నెల …
-
రెడ్వైన్ వరదలా పోటెత్తింది. పోర్చుగల్లోని సావో లౌరెంకో డో బైరో పట్టణంలోని వీధులన్నీ రెడ్వైన్తో నిండిపోయాయి. వైన్ తయారీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 6లక్షల గ్యాలన్ల వైన్ ఇలా రోడ్డుపాలైంది. అయితే ఆ వైన్ …
-
ఆసియాకప్ (AsiaCup2023)లోని భారత్-పాకిస్థాన్ (INDvPAK) మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. అయితే ఆ అవార్డు కోహ్లికి బదులుగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు …
-
ఆసియాకప్(AsiaCup2023)లో పాకిస్థాన్తో (INDvPAK) జరిగిన మ్యాచ్లో భారత్ 228 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే ఫార్మాట్లో పరుగుల పరంగా పాకిస్థాన్పై భారత్కిదే అతి పెద్ద విజయం. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి …
-
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రానున్న 48 గంటల్లో …


