పుణె వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బౌలింగ్ చేశాడు. గాయంతో హార్దిక్ పాండ్య ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడటంతో బంతి అందుకున్న కోహ్లి.. చివరి మూడు బాల్స్ వేశాడు. పవర్ప్లేలో తొమ్మిదో ఓవర్లో బౌలింగ్ వేసిన …
latest in fashion
-
-
యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్లో చేరేందుకు ఆయనకు ఆహ్వానం అందింది. RRR సినిమాతో ఎన్టీఆర్కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆస్కార్స్లోనూ మెరిసింది. అయితే అకాడమీ.. తన …
-
నటి రేణు దేశాయ్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అలాగే గతంలో రద్దు అయిన తన నిశ్చితార్థం గురించి మాట్లాడారు. ఆ సమయంలో తన కూతురు ఆద్యకు వయస్సు ఏడేళ్లు …
-
ప్రపంచకప్లో టీమిండియాను గెలుపు బాటలో నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై పోలీసులు జరిమానాలు విధించారు. ముంబయి-పుణె మార్గంలో అతడు తన కారును 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించడంతో పోలీసులు ఫైన్లు వేశారు. ఒక దశలో హిట్మ్యాన్ …
-
రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఏమీ నెరవేర్చాలేదని …
-
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తొందరగా కోలుకుంటున్నాడు. ట్రెడ్మిల్పై వేగంగా పరుగులు తీస్తున్నాడు. గతేడాది డిసెంబర్లో కారు ప్రమాదానికి గురైన పంత్ తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడు సర్జరీలు చేయించుకున్నాడు. దాంతో ఐపీఎల్తో పాటు …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
Breaking Newsనేరంవినోదం
Vijay Antony- స్టార్ హీరో హార్ట్ బ్రేక్.. సూసైడ్కు కారణమదేనా?
by adminby adminబిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చెన్నైలోని నివాసంలో ఆయన పెద్ద కుమార్తె మీరా మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో వాళ్లు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా వెంటనే …
-
Breaking NewsIndia
Women’s Reservation Bill – నారీశక్తి వందన్తో చరిత్ర ఆరంభం.. మరి ఇన్నేళ్లు ఏం జరిగింది?
by adminby adminచట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ (Nari Shakti Vandan Adhiniyam) బిల్లు మంగళవారం లోక్సభ ముందుకొచ్చింది. ఈ బిల్లును కేంద్రమంత్రి అర్జున్రామ్ ప్రవేశపెట్టారు. కొత్త పార్లమెంట్ భవనంలో …
-
ప్రపంచకప్ (WorldCup2023) ప్రారంభానికి ముందుగా స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. మెగాటోర్నీకి భారత జట్టుకు ఇదే చివరి సన్నాహకం. ఈ సిరీస్కు భారత జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది. కీలక …
-
పార్లమెంట్ ‘ప్రత్యేక’ సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) లోక్సభలో ప్రసంగించారు. పలు …
-
భారత్లో ఐఫోన్ 15 సిరీస్ ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 నుంచి వినియోగదారులకు అందుబాలోకి రానున్నాయి. అయితే కొన్ని మోడళ్ల కోసం దాదాపు రెండు నెలల వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. టాప్ …
-
Breaking NewsIndiaScienceScience & Tech
Aditya L1- డేటా సేకరణ షురూ.. సూర్యుడి దిశగా పయనం
by adminby adminసూర్యుడి గుట్టు విప్పడానికి ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘ఆదిత్య-ఎల్1’ (Aditya L1) సైంటిఫిక్ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమికి దాదాపు 50వేల కిలోమీటర్లకు పైగా దూరంలో సూప్ర థర్మల్, ఎనర్జిటిక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్కు సంబంధించిన …
-
ఖైరతాబాద్లో కొలువుదీరిన మహా గణపతికి తొలిపూజ జరిగింది. ఉదయం 11 గంటలకు జరిగిన తొలిపూజలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు …
-
96 ఏళ్ల పాటు సేవలందించిన పార్లమెంట్ ఇక చరిత్రగా మారనుంది. మంగళవారం నుంచి కొత్తభవనంలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పార్లమెంట్ పాత భవనంతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అయితే …
-
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన నలుగురు మరణించారు, మరో నలుగురు గాయపడ్డారు. అమరావతి జిల్లా చిక్కల్దరా ఘాట్రోడ్డులో ఈ ప్రమాదం …
-
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని అల్ఫా హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. అపరిశుభ్ర వాతావరణంతో పాటు నాణ్యత లేని ఆహార పదార్థాలను వినియోగదారులకు సరఫరా చేస్తుండటంతో మూసివేశారు. ఈ నెల 15న కొంతమంది హోటల్ …


