banner

latest in fashion

  • ఈ ఇయర్ టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది “బేబి” సినిమా. యూత్ ను ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. కెరీర్ లో …

  • తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి సునైనా ఆస్పత్రిలో చేరింది. ఇంతకీ ఆమెకు ఏమైంది? ఆసుపత్రిలో ఉండడానికి కారణం ఏమిటి? చేతికి ఆ సెలైన్ ఏంటి… ముక్కుకి ఆక్సిజన్ ఏంటి? నటి సునైనా ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లు …

  • అలనాటి మేటి నటి రాధ కూతురు కార్తీక త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే ఈ విషయాన్ని ఆమె ప్రకటించలేదు. పరోక్షంగా మాత్రమే వెల్లడించింది. ఓ వ్యక్తితో కలిసి డాన్స్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది కార్తీక. …

  • భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టులో కీలక ప్రయోగం టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ (TV-D1)ను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. రీషెడ్యూల్‌ చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఇవాళ ఉదయం 10 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగంలో భాగంగా క్రూ …

  • భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టులో కీలక ప్రయోగం టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ (TV-D1) ఇవాళ ఉదయం 10 గంటలకు చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి ఉంది. అయితే వాతావరణం అనూకూలించక తొలుత …

  • హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. HCA అధ్యక్షుడిగా యునైటెడ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ హెచ్‌సీఏ ప్యానెల్‌ అభ్యర్థి జగన్‌ మోహన్‌రావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అమర్నాథ్‌పై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. HCA ఉపాధ్యక్షుడిగా దళ్జిత్‌ సింగ్ …

banner
banner
banner

Latest Posts

  • బాలాపూర్‌ లడ్డూ అత్యధిక ధర పలికింది. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27లక్షలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. …

  • ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియాకు కాస్త ఊరట లభించింది. వరుసగా అయిదు వన్డేలు ఓడిన ఆసీస్‌ ఎట్టకేలకు విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో నామమాత్రపు మ్యాచ్‌ అయిన ఆఖరి వన్డేలో టీమిండియాపై 66 పరుగుల …

  • ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 98 ఏళ్ల స్వామినాథన్‌ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దేశంలో ఆకలి, పేదరికం …

  • తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్, గౌతమి, శ్రీకాంత్ తదితరులురచన, దర్శకత్వం: బోయపాటి శ్రీనునిర్మాత: శ్రీనివాస చిట్టూరిబ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్సంగీతం: ఎస్ఎస్ థమన్డీవోపీ: సంతోష్ డిటాకేఎడిటింగ్: తమ్మిరాజురన్ టైమ్: 2 గంటల …

  • టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అక్టోబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్‌కు సంబంధించిన అన్ని విషయాలు వచ్చే మంగళవారం వింటామని సీజేఐ …

  • రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియాకు ఆస్ట్రేలియా భారీ టార్గెట్‌ ఇచ్చింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు …

  • హైదరాబాద్‌లో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ తమ మొదటి హైపర్ మార్కెట్ సెంటర్‌, మాల్‌ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని ఈ మెగా షాపింగ్‌ మాల్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. మార్కెట్‌ను లులు గ్రూప్‌ చైర్మన్‌ …

  • రాజధాని ప్రజలకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో అందుబాటులో ఉండనుంది. మెట్రోతో పాటు టీఎస్ ఆర్టీసీ సైతం 535 ప్రత్యేక …

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ముగ్గురు పిల్లలు.. ఆకాశ్‌, ఈశా, అనంత్‌లు బోర్డు డైరెక్టర్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ మేరకు వాటాదార్ల అనుమతి కోరుతూ తీర్మానాన్ని వెల్లడించారు. అయితే బోర్డు డైరక్టర్లుగా వారికి …

  • బ్యాంక్‌ లాకర్‌లో ఓ మహిళ దాచిపెట్టిన రూ.18 లక్షల డబ్బును చెదలు స్వాహా చేశాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో మొరాదాబాద్‌లో జరిగింది. రామగంగా విహార్‌లోని ఆషియానా కాలనీలో నివాసం ఉంటున్న అల్కా పాఠక్‌.. తన …

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links