ఈ ఇయర్ టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది “బేబి” సినిమా. యూత్ ను ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. కెరీర్ లో …
latest in fashion
-
-
తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి సునైనా ఆస్పత్రిలో చేరింది. ఇంతకీ ఆమెకు ఏమైంది? ఆసుపత్రిలో ఉండడానికి కారణం ఏమిటి? చేతికి ఆ సెలైన్ ఏంటి… ముక్కుకి ఆక్సిజన్ ఏంటి? నటి సునైనా ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్లు …
-
అలనాటి మేటి నటి రాధ కూతురు కార్తీక త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే ఈ విషయాన్ని ఆమె ప్రకటించలేదు. పరోక్షంగా మాత్రమే వెల్లడించింది. ఓ వ్యక్తితో కలిసి డాన్స్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది కార్తీక. …
-
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ ప్రాజెక్టులో కీలక ప్రయోగం టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ (TV-D1)ను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. రీషెడ్యూల్ చేయడంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ఇవాళ ఉదయం 10 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగంలో భాగంగా క్రూ …
-
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ ప్రాజెక్టులో కీలక ప్రయోగం టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ (TV-D1) ఇవాళ ఉదయం 10 గంటలకు చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి ఉంది. అయితే వాతావరణం అనూకూలించక తొలుత …
-
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. HCA అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ ప్యానెల్ అభ్యర్థి జగన్ మోహన్రావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అమర్నాథ్పై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. HCA ఉపాధ్యక్షుడిగా దళ్జిత్ సింగ్ …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
బాలాపూర్ లడ్డూ అత్యధిక ధర పలికింది. ఈసారి లడ్డూను తుర్కయాంజల్కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27లక్షలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. …
-
ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాకు కాస్త ఊరట లభించింది. వరుసగా అయిదు వన్డేలు ఓడిన ఆసీస్ ఎట్టకేలకు విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో నామమాత్రపు మ్యాచ్ అయిన ఆఖరి వన్డేలో టీమిండియాపై 66 పరుగుల …
-
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 98 ఏళ్ల స్వామినాథన్ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దేశంలో ఆకలి, పేదరికం …
-
తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్, గౌతమి, శ్రీకాంత్ తదితరులురచన, దర్శకత్వం: బోయపాటి శ్రీనునిర్మాత: శ్రీనివాస చిట్టూరిబ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్సంగీతం: ఎస్ఎస్ థమన్డీవోపీ: సంతోష్ డిటాకేఎడిటింగ్: తమ్మిరాజురన్ టైమ్: 2 గంటల …
-
Andhra PradeshBreaking NewsPolitics
chandrababu: సుప్రీంకోర్టులో విచారణ వారం వాయిదా
by adminby adminటీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్కు సంబంధించిన అన్ని విషయాలు వచ్చే మంగళవారం వింటామని సీజేఐ …
-
రాజ్కోట్ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియాకు ఆస్ట్రేలియా భారీ టార్గెట్ ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. బ్యాటింగ్కు …
-
హైదరాబాద్లో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ తమ మొదటి హైపర్ మార్కెట్ సెంటర్, మాల్ను ప్రారంభించింది. కూకట్పల్లిలోని ఈ మెగా షాపింగ్ మాల్ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మార్కెట్ను లులు గ్రూప్ చైర్మన్ …
-
రాజధాని ప్రజలకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో అందుబాటులో ఉండనుంది. మెట్రోతో పాటు టీఎస్ ఆర్టీసీ సైతం 535 ప్రత్యేక …
-
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు.. ఆకాశ్, ఈశా, అనంత్లు బోర్డు డైరెక్టర్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ మేరకు వాటాదార్ల అనుమతి కోరుతూ తీర్మానాన్ని వెల్లడించారు. అయితే బోర్డు డైరక్టర్లుగా వారికి …
-
బ్యాంక్ లాకర్లో ఓ మహిళ దాచిపెట్టిన రూ.18 లక్షల డబ్బును చెదలు స్వాహా చేశాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్లో జరిగింది. రామగంగా విహార్లోని ఆషియానా కాలనీలో నివాసం ఉంటున్న అల్కా పాఠక్.. తన …


