ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకపరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే కలిసి పనిచేస్తున్న టిడీపీ, జనసేనలతో బీజేపీ కలిసివచ్చేలా పరిస్థితులు మారుతున్నాయి. మూడు పార్టీలు కలిసి జగన్ పై సమరం చేయడానికి సిద్ధపడేలా కనిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ …
latest in fashion
-
-
తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు తిప్పలు తప్పట్లేదు. సామాన్య ప్రజల్ని మభ్య పెట్టినట్లే జర్నలిస్టుల్ని కూడా ప్రభుత్వాలు ఓ ఆట ఆడుకుంటున్నాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ వాటిని మాత్రం నెరవేర్చట్లేదు. అధికారంలో ఎవరు ఉన్నా అదే పరిస్థితి ఎదురవుతోంది. …
-
సినిమా ఇండస్ట్రీలో దీపావళి సెలబ్రేషన్స్ స్టార్ అయ్యాయి. మరోవారం రోజుల్లో రానున్న పండుగను పురస్కరించుకుని తారలు తమ కుటుంబసభ్యులతో సందడి చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో టాలీవుడ్లో జరిగిన దీపావళీ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. పార్టీని …
-
కోలీవుడ్ స్టార్హీరో విజయ్ నటించిన లియో సినిమా థియేటర్లలో సూపర్ హిట్టైంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం థియేట్రికల్ వెర్షన్ కు కాస్త భిన్నంగా ఓటీటీ వెర్షన్ ఉండడమే. సినిమాతో సంబంధం …
-
టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. సమవుజ్జీ, సమర్థమైన ప్రత్యర్థిగా భావించిన దక్షిణాఫ్రికాను కనికరం లేకుండా భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. 243 పరుగుల తేడాతో గెలిచి టేబుల్ టాప్ పొజిషన్ను రోహిత్సేన సుస్థిరం చేసుకుంది. సెంచరీతో కింగ్ కోహ్లి, అయిదు వికెట్లతో జడేజా విజయంలో …
-
స్టార్ హీరోయిన్ రష్మిక మందన మార్ఫింగ్ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో రష్మిక ఫారెన్ స్లాంగ్ మాట్లాడటం, కాస్త బోల్డ్గా కనిపించడంతో వీడియో చక్కర్లు కొట్టింది. అయితే అది ఫేక్ వీడియో, ఏఐతో మార్పింగ్ చేశారని ఈజీగా తెలుస్తోంది. …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
అలనాటి మేటి నటి రాధ కూతురు కార్తీక త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే ఈ విషయాన్ని ఆమె ప్రకటించలేదు. పరోక్షంగా మాత్రమే వెల్లడించింది. ఓ వ్యక్తితో కలిసి డాన్స్ …
-
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ ప్రాజెక్టులో కీలక ప్రయోగం టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ (TV-D1)ను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. రీషెడ్యూల్ చేయడంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ఇవాళ ఉదయం 10 గంటలకు రాకెట్ …
-
Breaking NewsIndiaScienceScience & Tech
Gaganyaan- షెడ్యూల్ మార్పు.. 10 గంటలకు TV-D1 పరీక్ష
by adminby adminభారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ ప్రాజెక్టులో కీలక ప్రయోగం టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ (TV-D1) ఇవాళ ఉదయం 10 గంటలకు చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి …
-
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. HCA అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ ప్యానెల్ అభ్యర్థి జగన్ మోహన్రావు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అమర్నాథ్పై రెండు ఓట్ల తేడాతో …
-
Breaking NewsTelanganaనేరం
PRAVALIKA SUICIDE- నాంపల్లి కోర్టులో లొంగిపోయిన శివరామ్
by adminby adminప్రవల్లిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న శివరామ్ రాథోడ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక.. ఈనెల 13న హైదరాబాద్లోని హాస్టల్లో …
-
బెంగళూరు వేదికగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా పరుగుల వరద పారించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (163), మిచెల్ …
-
టీమిండియాకు షాక్. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్తో జరగనున్న మ్యాచ్కు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య దూరమయ్యాడు. బంగ్లా ఇన్నింగ్స్లో బౌలింగ్ వేస్తూ హార్దిక్ గాయపడిన సంగతి తెలిసిందే. లిటన్ దాస్ స్ట్రైయిట్ డ్రైవ్ను ఆపేందుకు కుడికాలితో …
-
శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా ట్విటర్లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. ‘మేము విడిపోయాం. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి’ అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. …
-
రూ.1000 నోట్లను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెడతారన్న ఊహాగానాలు గతకొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం RBIకి వెయ్యి నోట్లు …
-
Breaking NewsSports
Ravindra Jadeja – Virat Kohli జడేజాకు సారీ చెప్పిన కోహ్లి.. కారణమేంటి?
by adminby adminకింగ్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. బంగ్లాదేశ్పై శతకం సాధించాడు. వన్డే కెరీర్లో ఇది 48వ సెంచరీ. అంతేగాక కోహ్లి 26వేల పరుగుల మైలురాయిని దాటాడు. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు …


