ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత్-ఆస్ట్రేలియా మధ్య అయిదు టీ20ల సిరీస్ జరగనుంది. విశాఖపట్నం, తిరువనంతపురం, గౌహతి, నాగ్పుర్, హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నట్లు గతంలోనే షెడ్యూల్ వచ్చింది. అయితే డిసెంబర్ 3న ఉప్పల్ వేదికగా జరగనున్న చివరి టీ20 మ్యాచ్…
cricket
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా ప్లేయర్లదే హవా. బ్యాటింగ్, బౌలింగ్లో మన ఆటగాళ్లే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ను వెనక్కినెట్టి బ్యాటింగ్లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. శ్రీలంకపై 92, దక్షిణాఫ్రికాపై 23 పరుగులు చేసిన…
అఫ్గానిస్థాన్పై ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మాక్స్వెల్.. చరిత్రలో నిలిచిపోయే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఆసీస్ను ఆదుకొని విజయతీరాలకు చేర్చాడు. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మాక్సీకి కండరాలు పట్టేయడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఈ దశలో మ్యాచ్ను…
టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. సమవుజ్జీ, సమర్థమైన ప్రత్యర్థిగా భావించిన దక్షిణాఫ్రికాను కనికరం లేకుండా భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. 243 పరుగుల తేడాతో గెలిచి టేబుల్ టాప్ పొజిషన్ను రోహిత్సేన సుస్థిరం చేసుకుంది. సెంచరీతో కింగ్ కోహ్లి, అయిదు వికెట్లతో జడేజా విజయంలో…
శ్రీలంక క్రికెట్లో సంక్షోభం ఏర్పడింది. వన్డే ప్రపంచకప్లో పేలవ ప్రదర్శన, క్రికెట్ బోర్డులో మితిమీరిన అవినీతితో శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింగే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. 1996లో ప్రపంచకప్ అందించిన…
గాయంతో ప్రపంచకప్నకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య స్పందించాడు. మెగాటోర్నీకి దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని అన్నాడు. ”ప్రపంచకప్లో మిగిలిన మ్యాచ్లకు దూరమైన విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ప్రతి బంతికి, ప్రతి మ్యాచ్కు స్ఫూర్తినిస్తూ, ఉత్సాహపరుస్తూ జట్టుతోనే ఉంటా. త్వరగా…
వన్డే వరల్డ్కప్లో సెమీస్ రేసు ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటివరకు టీమిండియా మాత్రమే అధికారికంగా అర్హత సాధించగా, దక్షిణాఫ్రికా దాదాపు ఖరారైంది. అయితే మిగిలిన రెండు సెమీస్ బెర్త్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే న్యూజిలాండ్-పాకిస్థాన్, ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా…
సెమీఫైనల్కు చేరిన టీమిండియాకు బిగ్షాక్. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య వన్డే ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో గాయపడిన హార్దిక్ ఇప్పటికే న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్లకు దూరమయ్యాడు. నెదర్లాండ్స్తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్…
వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్శర్మ నాలుగు పరుగుల వద్ద ఔటయ్యాడు. మధుశాంక వేసిన తొలి బంతిని బౌండరీకి తరలించిన హిట్మ్యాన్ తర్వాతి బంతికే వెనుదిరిగాడు. అయితే వాంఖడేలో గత నాలుగు చివరి వన్డేల్లో రోహిత్ పేలవ…
వన్డే వరల్డ్కప్లో మరో రెండు మ్యాచ్లకు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య దూరమవుతున్నట్లు తెలుస్తోంది. గురువారం శ్రీలంకతో జరగనున్న మ్యాచ్తో పాటు దక్షిణాఫ్రికా మ్యాచ్కు కూడా అతడు అందుబాటులో ఉండడని సమాచారం. అయితే దీని గురించి బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. బంగ్లాదేశ్తో…