నటీనటులు – దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కల్లరక్కల్, ప్రసన్న, నైలా ఉష, గోకుల్ సురేష్ తదితరులు..డైరక్టర్ – అభిలాష్ జోషిప్రొడ్యూసర్ – వేఫెవర్ ఫిలిమ్స్, జీ స్టుడియోస్మ్యూజిక్ – జేక్స్ బిజాయ్ఎడిటర్ – శ్యామ్ శశిధరన్రన్ టైమ్ – …
latest in fashion
-
-
చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి భారతదేశమంతా విజయానందంలో ఉంది. మరోవైపు చంద్రయాన్-3 కంటే ముందే సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలనుకున్న రష్యా వైఫల్యంతో బాధలో మునిగింది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత జాబిల్లిపై ప్రయోగించిన రష్యా వ్యోమనౌక ‘లూనా-25’ ఇటీవల …
-
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున కేపీనగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అయితే షోరూమ్తో పాటు గోదాము, సర్వీస్ సెంటర్ కూడా అదే ప్రాంతంలో ఉండటంతో సుమారు …
-
తొలి టీ20లో ఆటకు అడ్డువచ్చిన వరుణుడు ఆఖరి మ్యాచ్లో ఒక్కబంతి కూడా పడనివ్వలేదు. వర్షం కారణంగా భారత్-ఐర్లాండ్ మూడో టీ20ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడు టీ20ల ద్వైపాక్షిక సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఆసియా కప్, …
-
భారత్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యంకానీ ఘనత సాధించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. రోవర్ ప్రగ్యాన్ జాబిల్లిపై పరుగులు పెట్టింది. అయితే చంద్రయాన్-3తో దిగ్విజయాన్నిఅందుకున్న ఇస్రో తర్వాత చేపట్టే మిషన్లపై సర్వత్రా …
-
భారత్ అఖండ విజయం సాధించింది. అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యాలకే సాధ్యం కానీ కీర్తిని సాధించింది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా ఘనత సాధించింది. జయహొ భారత్. నాలుగేళ్ల …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
మణిపుర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలోని నిందితుల్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని అన్నారు. ఈ ఘటన దేశానికే అవమానకరమని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు …
-
వెస్టిండీస్ పర్యటనలో భారత్ మంచి జోరులో ఉంది. తొలి టెస్టులో మూడు రోజుల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించిన టీమిండియా టెస్టు సిరీస్లో చివరి సమరానికి సిద్ధమైంది. అయితే నేడు రాత్రి 7.30 నుంచి ప్రారంభం కానున్న …
-
-
-
-
-
-
-
-


