banner

latest in fashion

  • యోయో టెస్టు స్కోరులో స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లిని యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్ గిల్‌ అధిగమించాడు. మరికొన్నిరోజుల్లో ఆసియాకప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు ఆటగాళ్లకు బీసీసీఐ యోయో ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించింది. శుక్రవారం కర్ణాటకలోని ఆలూర్‌లో నిర్వహించిన శిబిరంలో …

  • జాబిల్లిపై చంద్రయాన్​-3 (Chandrayaan-3) ల్యాండింగ్​ అయిన ప్రదేశానికి ‘శివశక్తి’గా పేరు పెట్టనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. విదేశీ పర్యటనలను ముగించుకున్న మోడీ నేరుగా శనివారం బెంగుళూరుకు చేరుకున్నారు. అనంతరం ఆయన చంద్రయాన్‌-3 విజయం గురించి ప్రసంగించారు. ‘జై విజ్ఞాన్‌.. …

  • తమిళనాడులో (Tamil Nadu) ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మదురై రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న IRCTC స్పెషల్‌ ట్రైన్‌ ప్రైవేటు పార్టీ కోచ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.  రైల్లోకి అనుమతి లేకుండా తీసుకొచ్చిన సిలిండర్‌పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు …

  • రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి సర్కార్‌ పచ్చ జెండా ఊపింది. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. …

  • బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్‌గా చేస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) షో చాలా పాపులర్‌. ఈ షోలో అమితాబ్ అడిగే ప్రశ్నలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. అయితే తాజాగా ముగిసిన ఎపిసోడ్‌ బిగ్ బీ అడిగిన …

  • ఫిట్‌నెస్‌ లెవల్‌ను మెయిన్‌టైన్ చేయడంలో టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) స్టైలే వేరు. అతడిని ఆదర్శంగా తీసుకునే ఎంతో మంది క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపిస్తున్నారంటే అతియోశక్తి కాదు. మైదానంలోనే చిరుతలా విరాట్‌ కదులుతుంటాడు. అయితే ఇటీవల తన …

banner
banner
banner

Latest Posts

  • తెలంగాణలో మైనార్టీలకు గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం …

  • ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ లోగో అయిన పక్షి గుర్తు మారనుంది. ఈ విషయన్ని ఆ సంస్థ యజమాని ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. ”త్వరలోనే ట్విటర్‌ బ్రాండ్‌కు, ఆ తర్వాత క్రమంగా అన్ని …

  • భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. జీవనం అస్తవ్యస్తమైంది. వరద నీటి చేరికతో నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. అయితే హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి భారీగా …

  • మణిపుర్‌లో అమానవీయ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల నగ్న ఊరేగింపు ఘటన మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను దుండగులు సజీవ దహనం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. …

  • తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

  • భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు పోటాపోటీగా సాగుతోంది. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన విండీస్ ఆఖరి టెస్టులో మాత్రం పట్టుదలతో పోరాడుతుంది. మూడో రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి …

  • పదేళ్ల వయసులోనే 50 దేశాలను చుట్టేయడం సాధ్యమేనా అని ఎవరినైనా ప్రశ్నిస్తే.. కాసేపు ఆలోచించి అసాధారణమేనని ఎక్కువగా చెబుతుంటారు. కానీ బ్రిటన్‌లో నివాసముంటున్న భారత్‌ సంతతికి చెందిన అదితి త్రిపాఠి ఈ ఘనత సాధించింది. …

  • తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ప్రత్యేక రైళ్లను అక్టోబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ …

  • నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎమ్‌ఐసీయూ వార్డులో 10 మంది మరణించారు. ఒకే రోజు వ్యవధిలో ఇలా జరగడం కలకలం రేపుతోంది. అయితే ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే మరణించారని వారి …

  • బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఆహారశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దేశీయంగా బియ్యం ధరలు అదుపు చేయడానికి కేంద్రం తీసుకున్న ఈ …

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links