banner

latest in fashion

  • తెలుగు చలన చిత్ర పైరిశ్రమ లో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ ‘చూడాలని ఉంది’ మేకర్స్ కు కృతజ్ఞతలు తెలిపిన హీరో తేజ సజ్జ. చిరంజీవి హీరోగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘చూడాలని …

  • ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరో క్రేజీ కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “తమ్ముడు” సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్ …

  • విశాఖపట్నంలోని ఓ లాడ్జిలో కేరళ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిశూర్‌ జిల్లాకు చెందిన రమేష్‌కృష్ణ (25) అనే యువతి చైనాలో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. కాలేజికి అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆమె కనెక్టింగ్ ఫ్లైట్ …

  • ఇస్రో (ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌-3 విజయం అందించిన రెట్టింపు ఉత్సాహంతో సూర్యుడు కోసం ఆదిత్య ఎల్‌1ను ప్రయోగించనుంది. సెప్టెంబరు 2వ తేదీన ఆదిత్య-ఎల్‌ 1 (Aditya L1) ప్రయోగం చేపట్టానికి సన్నద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని స్పేష్‌ అప్లికేషన్‌ సెంటర్ …

  • రాష్ట్రానికి వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. పెంపుడు జంతువులు తినే ఆహార ఉత్పత్తుల సంస్థ ‘మార్స్‌ గ్రూప్‌’ తెలంగాణలో మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోకాకోలా సంస్థ కూడా అదనపు పెట్టుబడులు …

banner
banner
banner

Latest Posts

  • ‘మణిపుర్‌ అల్లర్ల’ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించినా విపక్షాల నిరసనలతో ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి. సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు. సోమవారం సభ ప్రారంభమైన …

  • ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) వడ్డీరేటు ఖరారైంది. ఖాతాల్లో ఉండే సొమ్ముపై 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం ఇవ్వాలని.. సెంట్రల్‌ బోర్డ్‌ ట్రస్టీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఈ …

  • కార్గిల్ యుద్ధంలో శత్రువులతో పోరాడిన సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్‌కు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. దేశం కోసం ఆయన చేసిన పోరాటానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కానుకతో సత్కరించింది. సంజయ్‌ ఆదివారం …

  • కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వారణాసి కోర్టు ఇచ్చిన సర్వే ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులు జారీచేసింది. జులై 26 సాయంత్రం …

  • పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం మొదలైన ఉభయ సభలు కొంత సేపటికే వాయిదా పడ్డాయి. మణిపూర్​ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళం నెలకొంది. విపక్ష పార్టీలు లోక్‌సభలో …

  • చైనాలోని ఓ పాఠశాలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల జిమ్‌ పైకప్పు కూలడంతో 10 మంది మరణించారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారు. ఈశాన్య చైనాలోని హెలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని క్విక్విహార్‌లో ఆదివారం …

  • భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆటలో మహ్మద్‌ సిరాజ్‌ (5/60) బంతితో చెలరేగితో.. రోహిత్‌ శర్మ (57), ఇషాన్‌ కిషాన్‌ (52*) ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో …

  • గుజరాత్‌లోని నవ్‌సారీ ప్రాంతంలో సిలిండర్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వరుణుడి తాకిడికి ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, గుజరాత్‌, మహారాష్ట్ర, లద్ధాఖ్‌లలో జనజీవనం అస్తవ్యస్తమైంది. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో …

  • తెలంగాణలో రాగల అయిదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఈ నెల 25, 26 తేదీల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి …

  • సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి జోడీ తమ దూకుడు కొనసాగించారు. సంచలన ప్రదర్శనతో కొరియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ టైటిల్ సాధించారు. ఫైనల్లో ప్రపంచ నంబర్‌ వన్‌ ఇండోనేషియా జోడీ అర్ఫియాన్‌-అర్డినాంటోపై 17-21, 21-13, 21-14తో గెలిచారు. …

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links