రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (TSRTC) మహిళలకు శుభవార్త చెప్పింది. రాఖీ పౌర్ణమి రోజు బస్సుల్లో ప్రయాణించే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించిది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన రూ.5.50 …
latest in fashion
-
-
కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. గృహపయోగ ఎల్పీజీ సిలిండర్పై (LPG cylinder) రూ.200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర కేబినేట్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రక్షా బంధన్ కానుకగా ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి …
-
ప్రముఖ పరుపుల తయారీ సంస్థ ‘సెంచురీ మ్యాట్రెస్’ ఇప్పటికే తమ ప్రత్యేకత చాటుకుంది. ఇటీవల జెల్ లాటెక్స్, ఎ-రైజ్ & విస్కోప్డిక్ మెట్రెస్లను సెంచురీ మ్యాట్రెస్ మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో మాట్రెస్ బ్రాండ్ కన్వెన్షనల్ జెల్ టెక్నాలజీ నుండి …
-
గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని సీనియర్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ను ఆసియా కప్కు ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడు పూర్తి ఫిట్నెస్ సాధించలేనట్లుగా తెలుస్తోంది. ఆసియాకప్లోని భారత్ ఆడనున్న తొలి రెండు మ్యాచ్లకు కేఎల్ రాహుల్ దూరం …
-
జననాల రేటు తగ్గిపోతుండటంతో ‘చైనా’ (China) చర్యలు చేపట్టింది. పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వధువులకు జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్ కమిటీ ఆఫర్ ప్రకటించింది. 25 ఏళ్లలోపు పెళ్లిచేసుకుంటే వధువులకు ఆ దేశ కరెన్సీ వెయ్యి యువాన్లు ఇవ్వనుంది. అయితే …
-
గతేడాది సెప్టెంబర్లో నిర్వహించిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నిర్వహించిన పరీక్షలో లోపాలున్నాయని అభిలాష్ అనే యువకుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన తెలంగాణ …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
ట్రాఫిక్ జంక్షన్లో పోలీసుల కోసం ఏర్పాటు చేసిన బూతులో ఇద్దరు ఆకతాయిలు కూర్చొని మద్యం తాగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ ఘటన మాదాపూర్లోని హైటెక్సిటీ జంక్షన్ వద్ద …
-
తెలంగాణలో తొలిసారిగా విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్కు మరో అంతరాయం కలిగింది. జూన్లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న …
-
హీరోహీరోయిన్లకు ఇనస్టాగ్రామ్ అనేది ఇప్పుడు స్టేటస్ సింబల్ గా మారింది. ఒకప్పుడు ట్విట్టర్ లో రాజ్యమేలిన తారలంతా, ఇప్పుడు ఇనస్టాగ్రామ్ పై మొగ్గుచూపుతున్నారు. ట్విట్టర్ లో ట్రోలింగ్, నెగెటివిటీ ఎక్కువైపోవడంతో.. చాలామంది ఇనస్టాగ్రామ్ ను …
-
తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, కేసుల విషయంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనకు రూ.5లక్షల …
-
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘మణిపుర్ ఆందోళన’ కొనసాగుతోంది. మంగళవారం సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ 12 గంటల వరకు, లోక్సభ 2 గంటల వరకు సభాపతులు వాయిదా వేశారు. …
-
లంచం తీసుకుంటూ ఓ అధికారి లోకాయుక్త అధికారులకు చిక్కాడు. ఎలా అయినావారి నుంచి తప్పించుకోవాలని ఒక్కసారిగా నోట్లను మింగేశాడు. దీనికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని …
-
ప్చ్.. క్లీన్స్వీప్ సాధించాలనుకున్న రోహిత్సేనకు నిరాశ ఎదురైంది. భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు డ్రా ముగిసింది. 1-0తో సిరీస్ను సాధించింది. అయితే ఆఖరి టెస్టులో టీమిండియా ఫేవరేట్గా నిలిచినప్పటికీ.. వర్షం పడటంతో సోమవారం …
-
జీవితాంతం కలిసి ఉండాలని మూడేళ్ల క్రితం వారిద్దరు వివాహం చేసుకున్నారు. కానీ భార్య సమీప బంధువుతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో స్వయంగా భర్తే ప్రియుడితో భార్యకు వివాహం చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని …
-
టీమిండియా వికెట్కీపర్ రిషభ్ పంత్ను మైదానంలో చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశే. పంత్ కోలుకోవడానకి చాలా రోజులు పడుతుందని సీనియర్ ఆటగాడు ఇషాంత్ శర్మ చెప్పాడు. ప్రపంచకప్తో పాటు వచ్చే ఐపీఎల్ సీజన్లోనూ పంత్ ఆడటం …
-
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో మూడు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించింది. …


