banner

latest in fashion

  • రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (TSRTC) మహిళలకు శుభవార్త చెప్పింది. రాఖీ పౌర్ణమి రోజు బస్సుల్లో ప్రయాణించే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించిది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు ఆక‌ర్షణీయ‌మైన రూ.5.50 …

  • కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. గృహపయోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై (LPG cylinder) రూ.200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర కేబినేట్‌లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రక్షా బంధన్‌ కానుకగా ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి …

  • ప్రముఖ పరుపుల తయారీ సంస్థ ‘సెంచురీ మ్యాట్రెస్‌’ ఇప్పటికే తమ ప్రత్యేకత చాటుకుంది. ఇటీవల జెల్ లాటెక్స్, ఎ-రైజ్ & విస్కోప్డిక్ మెట్రెస్‌లను సెంచురీ మ్యాట్రెస్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో మాట్రెస్ బ్రాండ్ కన్వెన్షనల్ జెల్ టెక్నాలజీ నుండి …

  • గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని సీనియర్ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ను ఆసియా కప్‌కు ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేనట్లుగా తెలుస్తోంది. ఆసియాకప్‌లోని భారత్‌ ఆడనున్న తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్‌ దూరం …

  • జననాల రేటు తగ్గిపోతుండటంతో ‘చైనా’ (China) చర్యలు చేపట్టింది. పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వధువులకు జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్‌ కమిటీ ఆఫర్‌ ప్రకటించింది. 25 ఏళ్లలోపు పెళ్లిచేసుకుంటే వధువులకు ఆ దేశ కరెన్సీ వెయ్యి యువాన్లు ఇవ్వనుంది. అయితే …

  • గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్‌ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి నిర్వహించిన పరీక్షలో లోపాలున్నాయని అభిలాష్ అనే యువకుడు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన తెలంగాణ …

banner
banner
banner

Latest Posts

  • ట్రాఫిక్‌ జంక్షన్‌లో పోలీసుల కోసం ఏర్పాటు చేసిన బూతులో ఇద్దరు ఆకతాయిలు కూర్చొని మద్యం తాగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ జంక్షన్ వద్ద …

  • తెలంగాణలో తొలిసారిగా విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు మరో అంతరాయం కలిగింది. జూన్‌లో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న …

  • హీరోహీరోయిన్లకు ఇనస్టాగ్రామ్ అనేది ఇప్పుడు స్టేటస్ సింబల్ గా మారింది. ఒకప్పుడు ట్విట్టర్ లో రాజ్యమేలిన తారలంతా, ఇప్పుడు ఇనస్టాగ్రామ్ పై మొగ్గుచూపుతున్నారు. ట్విట్టర్ లో ట్రోలింగ్, నెగెటివిటీ ఎక్కువైపోవడంతో.. చాలామంది ఇనస్టాగ్రామ్ ను …

  • తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, కేసుల విషయంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనకు రూ.5లక్షల …

  • పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ‘మణిపుర్‌ ఆందోళన’ కొనసాగుతోంది. మంగళవారం సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ 12 గంటల వరకు, లోక్‌సభ 2 గంటల వరకు సభాపతులు వాయిదా వేశారు. …

  • లంచం తీసుకుంటూ ఓ అధికారి లోకాయుక్త అధికారులకు చిక్కాడు. ఎలా అయినావారి నుంచి తప్పించుకోవాలని ఒక్కసారిగా నోట్లను మింగేశాడు. దీనికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని …

  • ప్చ్‌.. క్లీన్‌స్వీప్‌ సాధించాలనుకున్న రోహిత్‌సేనకు నిరాశ ఎదురైంది. భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు డ్రా ముగిసింది. 1-0తో సిరీస్‌ను సాధించింది. అయితే ఆఖరి టెస్టులో టీమిండియా ఫేవరేట్‌గా నిలిచినప్పటికీ.. వర్షం పడటంతో సోమవారం …

  • జీవితాంతం కలిసి ఉండాలని మూడేళ్ల క్రితం వారిద్దరు వివాహం చేసుకున్నారు. కానీ భార్య సమీప బంధువుతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో స్వయంగా భర్తే ప్రియుడితో భార్యకు వివాహం చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని …

  • టీమిండియా వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ను మైదానంలో చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశే. పంత్‌ కోలుకోవడానకి చాలా రోజులు పడుతుందని సీనియర్‌ ఆటగాడు ఇషాంత్ శర్మ చెప్పాడు. ప్రపంచకప్‌తో పాటు వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లోనూ పంత్‌ ఆడటం …

  • తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో మూడు రోజులు రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. …

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links