2021 లో టాలీవుడ్ (Tollywood)లో అడుగుపెట్టిన హీరోయిన్లలో ఓ నలుగురు పాపులర్ అయ్యారు. మిగతా వాళ్లంతా ఫెయిల్ అయ్యారు. ప్రతీ సంవత్సరం ఓ 10 శాతం సినిమాలే హిట్టయి, మిగతా 90 శాతం అడ్రసు లేకుండా పోవడంతో, ఓ ఇద్దరు ముగ్గురు …
latest in fashion
-
-
ఆసియాకప్ (Asia cup)లో పాల్గొనేందుకు టీమిండియా శ్రీలంకకు చేరింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. కప్ను సాధించాలని అభిమానులు భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. పాకిస్థాన్-నేపాల్ మ్యాచ్తో నేటి నుంచే ఆసియా కప్ ప్రారంభమైంది. …
-
రాష్ట్రంలో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి మృతి కేసులో ఊహించని మలుపు తిరిగింది. దీప్తి అనుమానస్పద మృతి తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆమె సోదరి చందన పేరిట ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఇంట్లో మద్యం సేవించామని, …
-
చిరుత (leopard)ను చూస్తే ఎవరైనా ప్రాణ భయంతో పారిపోతుంటారు. కానీ అక్కడ గ్రామస్తులంతా చిరుత చుట్టూచేరి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఓ వ్యక్తి మరీ మితిమీరి ఏకంగా ఆ చిరుతపై కూర్చుని స్వారీ చేయాలని ప్రయత్నించాడు. అవును, ఇది నిజమే! అయితే …
-
నిండు మనసుతో తన అన్నకి విజయ తిలకం దిద్ది, కుడి చేతికి రక్ష కట్టి, మంగళహారతినిచ్చి, మధుర పదార్థాన్ని తినిపించాలనుకున్న ఓ సోదరికి గుండెపగిలే విషాదం ఎదురైంది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న తన సోదరుడు గుండెపోటుతో ఒక్కసారిగా విగతజీవిగా మారాడు. గుండెలవిసేలా …
-
సోదర సోదరీమణుల పవిత్ర బాంధవ్యానికి ప్రతీక- రాఖీ పౌర్ణమి. ఉత్తర భారతదేశంలో విశేషంగా వ్యాప్తిలో ఉన్న ఈ వేడుక క్రమంగా దేశమంతటా విస్తరిల్లింది. అయితే ఈ పండుగను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా అభివర్ణిస్తారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘పౌవతి పౌర్ణమి’ …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64 సెం.మీ వర్షపాతం కురిసింది. దీంతో 2013 జులై 19న ములుగు జిల్లాలోని వాజేడులో కురిసిన …
-
3 సినిమాలతో ఇప్పటికే షటిల్ సర్వీస్ చేస్తూ మరో రెండు సినిమాలని చేతిలో పెట్టుకున్న ప్రభాస్ లేటెస్ట్ గా ఇంకో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. స్టోరీ తనకి నచ్చితే చాలు డైరెక్టర్ ఎవరన్నది …
-
వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు వనమా మధ్యంతర పిటిషన్ను కొట్టివేసింది. కాగా, కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు …
-
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవును ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని …
-
Breaking NewsSports
కోహ్లీపై ఇషాంత్ వ్యాఖ్యలు నెట్టింట్లో రచ్చ: స్పందించిన జహీర్
by adminby adminభారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్టు సందర్భంగా ఇషాంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘విరాట్ కోహ్లి-జహీర్ ఖాన్’ మధ్య జరిగిన సంభాషణ గురించి ఆయన చెప్పాడు. తన కెరీర్ను కోహ్లి ముగించినట్లుగా …
-
Breaking NewsTelangana
RAIN UPDATES: ప్రమాదంలో ప్రాజెక్ట్.. జలదిగ్బంధంలో మోరంచపల్లి
by adminby adminరాష్ట్రంలో వర్షాల ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానల నేపథ్యంలో నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో రెండు రోజులు కూడా …
-
Andhra PradeshBreaking News
VIRAL: హెడ్సెట్తో డ్రైవింగ్ చేస్తే రూ.20 వేల జరిమానా? ఏది నిజం?
by adminby adminగత రెండు రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ”ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెడ్సెట్, బ్లూటూత్, ఇయర్బడ్స్ వంటివి పెట్టుకొని ప్రయాణం చేస్తే రూ.20 వేల …
-
Breaking NewsPoliticsTelangana
వనమా పిటిషన్పై విచారణ.. ‘ఎన్నిక చెల్లదు తీర్పు’ రిజర్వు
by adminby adminకొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తాము ఇచ్చిన తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వనమా వెంకటేశ్వరరావు సమయం కోరడంతో ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం నిర్ణయం …
-
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో వేచరేణి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకొంది. వర్షాల కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుకుంటూ అంతిమయాత్రను నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో …
-
హైదరాబాద్ : మైలార్ దేవ్పల్లి పరిధిలోని దుర్గానగర్లో కారు టైరు ఒక్కసారిగా పేలింది.దీంతో అదే సమయంలో పక్కన వెళుతున్న లారీని ఢీకొట్టింది. లారీ కారుని ఈడ్చుకుంటూ వెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.


