తెలంగాణలో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగలించాడు.అంతేగాక ప్రయాణికులను ఎక్కించుకొని తనే ఆర్టీసీ డ్రైవర్గా నమ్మించి బస్సును నడిపాడు. కానీ దారిలో డిజిల్ కొరత, గుంతలో బస్సు దిగడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం ఈ …
latest in fashion
-
-
రానున్న తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్లో రాకపోవచ్చని, మరో ఆరు నెలల తర్వాతే ఎలక్షన్ జరగవచ్చని అన్నారు. వచ్చే నెల 10వ తేదీలోపు నోటిఫికేషన్ వస్తే వెంటనే …
-
రెడ్వైన్ వరదలా పోటెత్తింది. పోర్చుగల్లోని సావో లౌరెంకో డో బైరో పట్టణంలోని వీధులన్నీ రెడ్వైన్తో నిండిపోయాయి. వైన్ తయారీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 6లక్షల గ్యాలన్ల వైన్ ఇలా రోడ్డుపాలైంది. అయితే ఆ వైన్ సమీప నదిలోకి వెళ్లకుండా దారి మళ్లించడానికి …
-
ఆసియాకప్ (AsiaCup2023)లోని భారత్-పాకిస్థాన్ (INDvPAK) మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. అయితే ఆ అవార్డు కోహ్లికి బదులుగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు దక్కాల్సిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ …
-
ఆసియాకప్(AsiaCup2023)లో పాకిస్థాన్తో (INDvPAK) జరిగిన మ్యాచ్లో భారత్ 228 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే ఫార్మాట్లో పరుగుల పరంగా పాకిస్థాన్పై భారత్కిదే అతి పెద్ద విజయం. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి (Virat Kohli) తన కెరీర్లో 77వ …
-
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని …
healthy living
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
రిలయన్స్ జియో నుంచి బడ్జెట్ ల్యాప్టాప్ వచ్చేస్తుంది. కొత్త జియో బుక్ (New JioBook) ఆగస్టు 5వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ ఆఫ్లైన్, ఆన్లైన్ స్టోర్లతో పాటు అమెజాన్ …
-
దేశాన్ని కుదిపేసిన మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా వహించారని తీవ్రంగా మండిపడింది. ఎఫ్ఐఆర్ దాఖలకు 14 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారని, ఆ సమయంలో …
-
గత రెండు రోజులుగా కాస్త శాంతించిన వరుణుడు మళ్లీ తిరిగొచ్చాడు. హైదరాబాద్లో వర్షం మొదలైంది. జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రేపటి ఉదయం వరకు వాన పడే అవకాశం ఉంది. కూకట్పల్లి, …
-
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన మొహరం పండుగ దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పీర్ల ను ఊరేగించారు, నిప్పుల్లో నడిచారు. అయితే కొన్ని చోట్ల అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపు సమయంలో, నిప్పులపై నడిచే …
-
ప్రతి ఒక్కరికి సీక్రెట్స్ ఉంటాయి. అలానే హీరోయిన్లకు కూడా కొన్ని సీక్రెట్స్, పైకి చెప్పని టాలెంట్స్ ఉంటాయి. కొంతమంది హీరోయిన్లు వాటిని బయటపెడతారు. మరికొందరు బయటకు చెప్పరు. కానీ సమంత, రష్మిక, తమన్న, నిధి …
-
విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం కోటగిరి వరలక్ష్మి (72)ని వార్డు వాలంటీర్ రాయవరపు వెంకటేశ్ (26) హత్య చేశాడు. ఈ ఘటన నగరంలోని పెందుర్తి పరిధిలోని సుజాతనగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల …
-
నీరు (water) తాగి ఓ మహిళ అనారోగ్యానికి గురైంది. అలా అని ఆమె కలుషితమైన నీరు ఏమి తాగలేదు. మోతాదుకు మించి తాగింది అంతే.. ఆ తర్వాత ఆస్పత్రి పాలైంది. అయితే అధిక నీరు …
-
జైపుర్ ఎక్స్ప్రెస్ (Jaipur Express) రైలులో దారుణం జరిగింది. రాజస్థాన్లోని జైపుర్ నుంచి ముంబయి వెళ్తున్న రైలులో సోమవారం ఉదయం ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో …
-
బంగారం, డ్రగ్స్ను అక్రమంగా తరలిస్తూ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులకు చిక్కడం సాధారణంగా చూస్తుంటాం. కానీ తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానశ్రమయంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి 47 కొండచిలువలు (pythons), రెండు …
-


