banner

latest in fashion

  • విద్యుత్‌ రహదారుల అభివృద్ధికి మార్గాలు, సాంకేతికతలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. నాగ్‌పూర్‌లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యుత్‌ మంత్రిత్వ శాఖతో మాట్లాడానని, ఒక్కో యూనిట్‌ రూ.3.50కే విద్యుత్‌ను సరఫరా చేసేలా ప్రయత్నిస్తున్నాని పేర్కొన్నారు. …

  • వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ (Janasena-TDP) కలిసి పోటీచేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు (Chandra babu)తో పవన్‌ కల్యాన్‌, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌ ములాఖత్ అయ్యారు. అనంతరం …

  • విమానాల్లో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం ఇటీవల తరచూ వార్తల్లో చూస్తున్నాం. తాజాగా ఈజీజెట్‌ (EasyJet) సంస్థకు చెందిన విమానం గాల్లో ఉండగా ఓ జంట టాయిలెట్లోకి వెళ్లి అభ్యంతరకర స్థితిలో దొరికిపోయింది. బ్రిటన్‌లోని లూటన్‌ నుంచి ఇబిజాకు …

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతి కేసులో అక్కడి ఓ పోలీసు అధికారి వ్యవహరించిన తీరును భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తు చేయాలని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం కోరింది. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి …

  • తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) ‘సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు …

  • బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన తర్వాత నటి వైష్ణవి చైతన్యకి ఇతర హీరోయిన్లలా పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ఎట్టకేలకు ఆమె బిజీ అయింది. తాజా సమాచారం ప్రకారం, ఆమె ఇప్పుడు కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. …

banner
banner
banner

Latest Posts

  • మాజీ మంత్రి, సీనియర్‌ నేత జూపల్లి కృష్ణారావు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ …

  • రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. రెండో విడత రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేశామని, ఆ …

  • టెస్టు, వన్డే సిరీస్‌లు గెలిచాం. ఇక పొట్టి ఫార్మాట్‌ సమరానికి సమయం ఆసన్నమైంది. అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు వెస్టిండీస్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. అయితే టీ20ల్లో విండీస్‌ను ఓడించడం అంత …

  • గౌతమ బుద్ధుడు జ్ఞానోదయానికి, అంతర్గత శాంతికి చిహ్నం. వాస్తుప్రకారం, అలాగే ఫెంగ్ షుయ్ ప్రకారం.. బుద్ధుని విగ్రహాలు ఇంట్లో శాంతి, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తుంటారు. అయితే బుద్ధుడు అనేక రూపాల్లో కనిపిస్తుంటారు. …

  • రవితేజ హీరోగా నటిస్తున్న మొట్టమొదటి బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా విడుదల వాయిదా పడిందని, అక్టోబర్ 20న రిలీజ్ కావడం లేదంటూ ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని శక్తులు ఈ పుకార్లను వ్యాప్తి …

  • టాలీవుడ్ లో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగులో అనేక సినిమాలు చేశాడు. తరుణ్ కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తరుణ్ …

  • ఒకప్పుడు హీరోయిన్లకు సినిమాలే లోకం. మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు హీరోయిన్లతో పాటు చాలామందికి ఓటీటీ ఆల్టర్నేట్ గా మారింది. ఇంకా చెప్పాలంటే సినిమాల కంటే ఓటీటీ ఆఫర్లతోనే హ్యాపీగా గడిపేస్తున్న …

  • మరణించి పదేళ్లు గడిచాక ఓ మహిళకు రూ.7 కోట్ల పన్ను కట్టాలని నోటీసులు వచ్చాయి. ఇదే షాకింగ్ ఘటన అనుకుంటే, నెలకు కేవలం రూ.5వేలు సంపాదిస్తున్న మరో వ్యక్తికి రూ1.25 కోట్లు టాక్స్‌ చెల్లించాలని …

  • ఎస్సై మెయిన్స్‌ పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులకు తెలంగాణా స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మంగళవారం రాత్రి మెయిల్స్‌ వచ్చాయి. ”సంబంధించిన పోస్టులకు ఎంపిక అయితే మీరు ఉద్యోగం చేసేందుకు ఆసక్తితో …

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links