banner

latest in fashion

  • హైదరాబాద్‌లో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ తమ మొదటి హైపర్ మార్కెట్ సెంటర్‌, మాల్‌ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని ఈ మెగా షాపింగ్‌ మాల్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. మార్కెట్‌ను లులు గ్రూప్‌ చైర్మన్‌ యూసఫ్‌ అలీ, యూఏఈ కాన్సుల్‌ జనరల్‌ …

  • రాజధాని ప్రజలకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో అందుబాటులో ఉండనుంది. మెట్రోతో పాటు టీఎస్ ఆర్టీసీ సైతం 535 ప్రత్యేక బస్సులు నడుపుతామని ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని …

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ముగ్గురు పిల్లలు.. ఆకాశ్‌, ఈశా, అనంత్‌లు బోర్డు డైరెక్టర్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ మేరకు వాటాదార్ల అనుమతి కోరుతూ తీర్మానాన్ని వెల్లడించారు. అయితే బోర్డు డైరక్టర్లుగా వారికి ఎలాంటి జీతం ఉండదంట. బోర్డు సమావేశానికి …

  • బ్యాంక్‌ లాకర్‌లో ఓ మహిళ దాచిపెట్టిన రూ.18 లక్షల డబ్బును చెదలు స్వాహా చేశాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో మొరాదాబాద్‌లో జరిగింది. రామగంగా విహార్‌లోని ఆషియానా కాలనీలో నివాసం ఉంటున్న అల్కా పాఠక్‌.. తన కూతురు పెళ్లి కోసం గతేడాది అక్టోబర్‌లో …

  • పసికూన జట్టు నేపాల్‌ క్రికెట్‌ చరిత్రలో నమ్మలేని రికార్డులు సృష్టించింది. ఆసియా గేమ్స్‌లో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో సంచలన రికార్డులు సాధించింది. 20 ఓవర్లలో ఏకంగా 314 పరుగులు సాధించింది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. …

  • టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దును తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై కమిషన్‌ అప్పీలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం …

banner
banner
banner

Latest Posts

  • అనతికాలంలోనే తిరుగులేని విజయాలు సాధించిన తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించే దేశమంతటా చర్చ జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఉదయం గోల్కొండ కోటపై జాతీయ …

  • విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జెండా ఎగురువేశారు. వివిధ ప్రభుత్వ పథకాలపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను సీఎం పరిశీలించారు. …

  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల పతాకాన్ని ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన దిగువ, మధ్య తరగతి ప్రజలకు శుభవార్త తెలిపారు. వారికి పట్టణ …

  • దేశ రాజధాని దిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకుంది. ఐఫోన్‌ను చోరీ చేసేందుకు ఇద్దరు దుండగులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లి ఫోన్‌ను దొంగలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి …

  • చరిత్ర సృష్టించడానికి చంద్రయాన్‌-3 (Chandrayaan-3) అతి చేరువలో నిలిచింది. జాబిల్లిపై దక్షిణ ధ్రువానికి చేరుకోవడానికి వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని మరోసారి ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. కాగా, ఇది రెండో చివరి కక్ష్య. ఈ …

  • తిరుమల అలిపిరి కాలినడక పరిసరాల్లో చిరుతలు అలజడి సృష్టిస్తున్నాయి. ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో అయిదు చిరుతులు సంచరిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ట్రాప్‌ కెమెరాల్లో చిరుతల ఫుటేజీ రికార్డు …

  • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బస్సు ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) గుడ్‌ న్యూస్ తెలిపింది. ఆగస్టు 15న ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. అయితే ఇవి ఈనెల 15వ తేదీన మాత్రమే అమల్లో ఉంటాయి. పల్లె వెలుగు …

  • హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ధాటికి రాష్ట్ర ప్రజలు అతలాకుతలమవుతున్నారు. కొన్ని గ్రామాలు, ప్రాంతాలు జలమయ్యాయి. తాజాగా సిమ్లాలోని ఓ శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. …

  • సముద్రంలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను పోలీసు సిబ్బంది కాపాడారు. ప్రమాదాన్ని వెంటనే గుర్తించి పోలీసులు సాహసం చేయడంతో ఎవరికీ ప్రాణ హాని కలగలేదు. ఈ సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర …

  • వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో భారత్‌ ఓటమిపాలైంది. దీంతో అయిదు టీ20ల సిరీస్‌ను (INDvWI) 2-3తో కోల్పోయింది. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి విమర్శలు పాలైన హార్దిక్‌ సేన.. తర్వాత …

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links