banner

latest in fashion

  • బాలాపూర్‌ లడ్డూ అత్యధిక ధర పలికింది. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27లక్షలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. బాలాపూర్ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం …

  • ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియాకు కాస్త ఊరట లభించింది. వరుసగా అయిదు వన్డేలు ఓడిన ఆసీస్‌ ఎట్టకేలకు విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో నామమాత్రపు మ్యాచ్‌ అయిన ఆఖరి వన్డేలో టీమిండియాపై 66 పరుగుల తేడాతో గెలిచింది. అయితే సిరీస్‌ను 2-1తో …

  • ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 98 ఏళ్ల స్వామినాథన్‌ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దేశంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై ఆయన ఎంతో కృషి చేశారు. …

  • తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్, గౌతమి, శ్రీకాంత్ తదితరులురచన, దర్శకత్వం: బోయపాటి శ్రీనునిర్మాత: శ్రీనివాస చిట్టూరిబ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్సంగీతం: ఎస్ఎస్ థమన్డీవోపీ: సంతోష్ డిటాకేఎడిటింగ్: తమ్మిరాజురన్ టైమ్: 2 గంటల 47 నిమిషాలుసెన్సార్: UAరేటింగ్: 2.5/5 బోయపాటి …

  • టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అక్టోబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్‌కు సంబంధించిన అన్ని విషయాలు వచ్చే మంగళవారం వింటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ వెల్లడించారు. కాగా, …

  • రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియాకు ఆస్ట్రేలియా భారీ టార్గెట్‌ ఇచ్చింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఆసీస్‌ టాప్‌-4 బ్యాటర్లు …

banner
banner
banner

Latest Posts

  • పాకిస్థాన్‌ పేసర్‌ వాహబ్‌ రియాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. ఈ విషయంపై గత రెండేళ్లుగా ఆలోచిస్తున్నాని, ఇప్పుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాని తెలిపాడు. 38 ఏళ్ల రియాజ్‌ చివరిసారిగా 2020లో …

  • వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం సీఎం ఆగస్టు 19వ తేదీన మెదక్‌ జిల్లా పర్యటించాల్సి ఉంది. కొత్తగా …

  • వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వరంగల్‌ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం వర్థన్నపేట మండలం …

  • దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ కొత్తగా మూడు విద్యుత్ స్కూటర్లును ఆవిష్కరించింది. ఎస్‌1ఎక్స్‌ మోడల్‌గా మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్‌ల్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఎస్‌1ఎక్స్‌ (2 కిలోవాట్‌ బ్యాటరీ) …

  • చంద్రునికి చేరువగా చంద్రయాన్‌-3 (Chandrayaan-3) పయనిస్తోంది. మరోసారి విజయవంతంగా కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని భారత వ్యోమనౌక చేపట్టిన్నట్లు బుధవారం ఇస్రో ప్రకటించింది. ఈ విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలన్ని పూర్తయ్యాయని, వ్యోమనౌక కక్ష్యను 153 …

  • ఎంత పెద్ద కష్టం వచ్చినా కొందరు కన్నీరు రానివ్వరు. మనోధైర్యంతో పోరాడుతుంటారు. మరికొంత మంది చిన్న సమస్య వచ్చినా భావోద్వేగాన్ని నియంత్రించుకోలేరు, ఏడ్చేస్తుంటారు. అయితే ఏడ్వడం మంచిది కాదనే తరుచుగా వింటుంటాం. కానీ ఏడుపు …

  • ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా మహారాష్ట్రకు చెందిన భరత్‌ జైన్‌ నిలిచాడు. అతడు నెలకు రూ. 7 కోట్లు సంపాదిస్తాడు. అతడి కింద 18వేల బిచ్చగాళ్లు పనిచేస్తున్నారు. వారు సంపాదించే దానిలో 20% వాటాను …

  • తిరుమలకు వెళ్లే నడకదారి భక్తులపై వన్యమృగాలు దాడులు చేస్తున్నాయి. గత కొన్ని రోజుల ముందు చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే కన్నబిడ్డను కోల్పోయిన ఆ చిన్నారి తల్లిదండ్రుల బాధను …

  • హీరోయిన్ అనగానే ఓ మేజికల్ ఫిజిక్ అలా కళ్లముందు కదలాడుతుంది. అయితే అన్ని సినిమాలకు ఈ సన్నజాతి నడుము సరిపోదు. అవసరమైతే కొన్ని సినిమాల కోసం లావెక్కాల్సి ఉంటుంది. అలా తమ పాత్రల కోసం …

  • స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఎటూ చూసినా మువ్వన్నెల జెండానే కనిపిస్తోంది. ఇలా మనం స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి.. ఎన్నో వేలమంది సమరయోధుల బలిదానాలు ఉన్నాయి. ఆంగ్లేయులపై వారు చూపిన …

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links