బాలాపూర్ లడ్డూ అత్యధిక ధర పలికింది. ఈసారి లడ్డూను తుర్కయాంజల్కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27లక్షలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. బాలాపూర్ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం …
latest in fashion
-
-
ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాకు కాస్త ఊరట లభించింది. వరుసగా అయిదు వన్డేలు ఓడిన ఆసీస్ ఎట్టకేలకు విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో నామమాత్రపు మ్యాచ్ అయిన ఆఖరి వన్డేలో టీమిండియాపై 66 పరుగుల తేడాతో గెలిచింది. అయితే సిరీస్ను 2-1తో …
-
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 98 ఏళ్ల స్వామినాథన్ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దేశంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై ఆయన ఎంతో కృషి చేశారు. …
-
తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్, గౌతమి, శ్రీకాంత్ తదితరులురచన, దర్శకత్వం: బోయపాటి శ్రీనునిర్మాత: శ్రీనివాస చిట్టూరిబ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్సంగీతం: ఎస్ఎస్ థమన్డీవోపీ: సంతోష్ డిటాకేఎడిటింగ్: తమ్మిరాజురన్ టైమ్: 2 గంటల 47 నిమిషాలుసెన్సార్: UAరేటింగ్: 2.5/5 బోయపాటి …
-
టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్కు సంబంధించిన అన్ని విషయాలు వచ్చే మంగళవారం వింటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. కాగా, …
-
రాజ్కోట్ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియాకు ఆస్ట్రేలియా భారీ టార్గెట్ ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై ఆసీస్ టాప్-4 బ్యాటర్లు …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
పాకిస్థాన్ పేసర్ వాహబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయంపై గత రెండేళ్లుగా ఆలోచిస్తున్నాని, ఇప్పుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాని తెలిపాడు. 38 ఏళ్ల రియాజ్ చివరిసారిగా 2020లో …
-
వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం సీఎం ఆగస్టు 19వ తేదీన మెదక్ జిల్లా పర్యటించాల్సి ఉంది. కొత్తగా …
-
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం వర్థన్నపేట మండలం …
-
దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ కొత్తగా మూడు విద్యుత్ స్కూటర్లును ఆవిష్కరించింది. ఎస్1ఎక్స్ మోడల్గా మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్ల్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఎస్1ఎక్స్ (2 కిలోవాట్ బ్యాటరీ) …
-
Breaking NewsIndiaScienceScience & Tech
Chandrayaan-3: చివరి కక్ష్యలోకి చంద్రయాన్-3
by adminby adminచంద్రునికి చేరువగా చంద్రయాన్-3 (Chandrayaan-3) పయనిస్తోంది. మరోసారి విజయవంతంగా కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని భారత వ్యోమనౌక చేపట్టిన్నట్లు బుధవారం ఇస్రో ప్రకటించింది. ఈ విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలన్ని పూర్తయ్యాయని, వ్యోమనౌక కక్ష్యను 153 …
-
ఎంత పెద్ద కష్టం వచ్చినా కొందరు కన్నీరు రానివ్వరు. మనోధైర్యంతో పోరాడుతుంటారు. మరికొంత మంది చిన్న సమస్య వచ్చినా భావోద్వేగాన్ని నియంత్రించుకోలేరు, ఏడ్చేస్తుంటారు. అయితే ఏడ్వడం మంచిది కాదనే తరుచుగా వింటుంటాం. కానీ ఏడుపు …
-
‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా మహారాష్ట్రకు చెందిన భరత్ జైన్ నిలిచాడు. అతడు నెలకు రూ. 7 కోట్లు సంపాదిస్తాడు. అతడి కింద 18వేల బిచ్చగాళ్లు పనిచేస్తున్నారు. వారు సంపాదించే దానిలో 20% వాటాను …
-
తిరుమలకు వెళ్లే నడకదారి భక్తులపై వన్యమృగాలు దాడులు చేస్తున్నాయి. గత కొన్ని రోజుల ముందు చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే కన్నబిడ్డను కోల్పోయిన ఆ చిన్నారి తల్లిదండ్రుల బాధను …
-
హీరోయిన్ అనగానే ఓ మేజికల్ ఫిజిక్ అలా కళ్లముందు కదలాడుతుంది. అయితే అన్ని సినిమాలకు ఈ సన్నజాతి నడుము సరిపోదు. అవసరమైతే కొన్ని సినిమాల కోసం లావెక్కాల్సి ఉంటుంది. అలా తమ పాత్రల కోసం …
-
స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఎటూ చూసినా మువ్వన్నెల జెండానే కనిపిస్తోంది. ఇలా మనం స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి.. ఎన్నో వేలమంది సమరయోధుల బలిదానాలు ఉన్నాయి. ఆంగ్లేయులపై వారు చూపిన …


