banner

latest in fashion

  • దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫివరే. అందరూ భారత్‌-పాక్‌ మ్యాచ్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌ ఫీవర్‌ అహ్మదాబాద్‌ను కమ్మేసింది. ఈ పోరును వీక్షించడానికి అభిమానులు ఎంతో ఉత్సాహంతో తరలివస్తున్నారు. దీంతో ఫ్యాన్స్‌ బసకు ఇబ్బందిగా మారింది. ఈ …

  • భారత్‌లో ఆకలి రాజ్యం

    by admin
    by admin

    గ్లోబల్ హంగర్‌ ఇండెక్స్‌ ప్రకటించిన నివేదికలో భారత్‌కు 111వ స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలను పరిగణలోకి తీసుకొని నివేదిక ఇచ్చారు. 28.7 స్కోరుతో భారత్‌లో ఆకలి తీవ్రత స్థాయి ఎక్కువగా ఉన్నట్లు ఈ సూచీ వెల్లడించింది. ప్రపంచ బాలల్లో అత్యధికంగా …

  • సాధారణంగా నాలుగేళ్ల పిల్లలంటే.. చిన్న సైకిల్‌ తొక్కేందుకు నానాపాట్లు పడుతుంటారు. పడుతూ, లేస్తూ.. దెబ్బలు తగిలించుకుంటారు. కానీ కేరళకు చెందిన ఓ నాలుగేళ్ల బుడతడు మాత్రం ఏకంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌-350 మోడల్‌ బైక్‌ను నడుపుతూ ఔరా అనిపిస్తున్నాడు. అతడి డ్రైవింగ్‌ వీడియో …

  • ప్రపంచకప్‌లో పరుగుల వరద పారుతోంది. బౌలర్లపై బ్యాటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. బౌండరీలు, సిక్సర్లతో హొరెత్తిస్తున్నారు. అయితే ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు జరిగితే ఏకంగా 12 శతకాలు నమోదు కావడం విశేషం. ఈ మెగాటోర్నీలో మొత్తం 45 లీగ్ మ్యాచ్‌లతో పాటు రెండు …

  • విరాట్ కోహ్లి, నవీనుల్‌ హక్‌ మధ్య వివాదానికి ఎట్టకేలకు ఎండ్‌ కార్డ్‌ పడింది. దిల్లీ వన్డేలో నవీనుల్‌ను తన అభిమానులు టీజ్‌ చేస్తుంటే కోహ్లి అడ్డుకున్నాడు. అలా చేయొద్దంటూ సంజ్ఞలు చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ షేక్‌ హ్యాండ్‌ చేసుకొని సరదాగా …

  • దిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. 273 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 35 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 84 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు …

banner
banner
banner

Latest Posts

  • ఆంధ్రపదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాడి ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాలని నర్సాపూర్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghuramakrishnamraju) పిలుపునిచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన నార్త్‌ కరోలినాలోని రాలేలో టీడీపీ కార్యవర్గం, …

  • ఆసియాకప్‌ మ్యాచ్‌లకు పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. పాక్‌లో మ్యాచ్‌లు సజావుగానే సాగుతున్నాయి. కానీ లంక వేదికగా జరిగే మ్యాచ్‌లకు మాత్రం వరుణుడు అతిథిగా వస్తున్నాడు. దీంతో నిన్న జరిగిన భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌ …

  • హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ పరిధి ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లిచేసుకోవాలంటూ ఇంట్లోకి చొరబడి యువతి సంఘవి, ఆమె సోదరుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలు కాగా, …

  • తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. మేకను ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ ఇద్దరు యువకులను ఓ కుటుంబం తలకిందులుగా వేలాడదీసింది. అనంతరం పొగపెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఈ అమానుష ఘటన మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో …

  • ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 (Aditya L1) లక్ష్యం దిశగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తొలి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విటర్‌ వేదికగా వెల్లించింది. బెంగళూరులోని …

  • తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తున్నాయి. ”సనాతన ధర్మం ఓ వ్యాధి లాంటిది. సామాజిక సమానత్వానికి అది విరుద్ధం. ప్రజలను కులాల …

  • ప్చ్‌…అభిమానులకు నిరాశే ఎదురైంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని భావించినట్లుగానే జరిగింది. ఆసియాకప్‌లో భాగంగా శనివారం జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ రద్దైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు …

  • జింబాబ్వే దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ హీత్ స్ట్రీక్ (Heath Streak) ఇక లేరు. 49 ఏళ్ల స్ట్రీక్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన భార్య నదైనా తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున …

  • తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. మెటీరియల్ సైన్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే …

  • దేశాన్ని కుదిపేసిన స్టాంప్‌ పేపర్‌ కుంభకోణం ఆధారంగా తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘స్కామ్‌ 2023: ది తెల్గీ స్టోరీ’. ఈ సిరీస్‌ ఓటీటీ సోనీలివ్‌లో శుక్రవారం విడుదలైంది. 2003లో స్టాంప్‌ పేపర్‌ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ …

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links