మ్యాడ్ ఆల్రెడీ థియేటర్లలో నడుస్తోంది. దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలొచ్చాయి. అటు బాలీవుడ్ లో గణపత్ రిలీజైంది. మరి వీటిలో దసరా విన్నర్ ఎవరు? ఫస్ట్ వీకెండ్ ముగియడంతో దసరా విన్నర్ ఎవరనేది తేలిపోయింది. రిలీజై 4 …
latest in fashion
-
-
మధ్యాహ్నం భోజనం తర్వాత చాలా మందికి నిద్ర వస్తుంటుంది. స్కూల్ లో స్టూడెంట్స్ నుంచి ఆఫీసర్ల వరకు లంచ్ తర్వాత కాస్త కునుకు వేస్తే బాగుంటుందని ఎంతో మంది భావిస్తుంటారు. కానీ అందరికీ అది సాధ్యంకాదు. అలాగే నిద్ర రాకపోమయినా చాలా …
-
గుజరాత్లోని పాలన్పుర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందని, అయితే శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది ఇప్పుడే చెప్పలేమని స్థానిక అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. …
-
విజయదశమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. భవానీ దీక్షాధారులతో రెండు రోజులుగా అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈరోజు కూడా రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. మరోవైపు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. …
-
పాకిస్థాన్… వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ 2 జట్టు. అంతేగాక ఆ జట్టును నడిపించే నాయకుడు బాబర్ అజామ్ వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్మన్. ఇక ప్రపంచలో పటిష్ట బౌలింగ్ దళంగా ఉన్న జట్టుగా పాక్ పేరు పొందింది. అయితే సీన్ కట్ …
-
ప్రపంచకప్లో మరో సంచలనం. వరల్డ్ నంబర్ 2 జట్టు పాకిస్థాన్పై అఫ్గానిస్థాన్ ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో ‘ఆల్రౌండ్ షో’ తో పాక్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. అంతేగాక వన్డేల్లో తమ అత్యుత్తమ ఛేదనగా …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
బిహార్లోని పాట్నాలో షాకింగ్ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అయిందని అపార్ట్మెంట్ నుంచి దూకింది. అయితే ఆదే సమయంలో ఓ యువకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఆ …
-
ముద్దు (Kiss) పెట్టుకుంటే మొటిమలు వస్తాయని కొందరు భావిస్తుంటారు. అది అపోహనా, నిజమా అని ఒకసారి చూద్దాం. వైద్యనిపుణుల ప్రకారం ముద్దుకు, మొటిమలుకు అసలు సంబంధమే ఉండదు. అలా అని ముద్దు వల్ల చర్మానికి …
-
హర్యానాలోని భివానీ జిల్లాకు చెందిన ముర్రాజాతి గేదె ‘ధర్మా’ అందాల పోటీల్లో సత్తాచాటుతుంది. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించే గేదెల అందాలపోటీల్లో విజేతగా నిలుస్తూ విలువైన బహుమతులు సొంతం చేసుకుంటుంది. హర్యానాలో ఎంతో …
-
ఎన్నికల వేళ అధికార పార్టీ బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఈ …
-
నాలుగేళ్లుగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ప్రపంచకప్ సమరం వచ్చేసింది. అక్టోబర్ 5వ తేదీన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్తో మెగాటోర్నీ ప్రారంభం కానుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత రెండు టీ20 ప్రపంచకప్లు, రెండు టెస్టు ఛాంపియన్షిప్ …
-
పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. చట్టసభల్లో మహిళలకు …
-
ప్రపంచకప్ కోసం దాదాపు ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్ జట్టు భారత్కు వచ్చింది. క్రికెట్ అభిమానులు ఘనంగా పాక్ జట్టుకు స్వాగతం పలికారు. అయినా పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ అష్రాఫ్ భారత్పై అక్కసు వెల్లగక్కాడు. …
-
Breaking NewsSportsWorld
Worldcup 2023- ప్రపంచకప్పై టెర్రరిస్టులు గురి.. బయటకు వచ్చిన ఆడియో
by adminby adminభారత్ వేదికగా జరగనున్న ‘ప్రపంచకప్ 2023’ లక్ష్యంగా ఖలిస్థానీ ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ చీఫ్, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ.. వరల్డ్ …
-
హీరో విశాల్ చేసిన సంచలన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తన సినిమా ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్కు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు.. అధికారులు రూ.6.5 లక్షల లంచం తీసుకున్నారంటూ గురువారం ట్విటర్లో విశాల్ …
-
రూ.2వేల నోటును బ్యాంకుల్లో జమచేయడానికి, మార్చుకునేందుకు గడువు రేపటితో ముగియనుంది. ఈ పెద్ద నోటు మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నోటు …


