కేజీయఫ్ నటి మాళవిక అవినాశ్ను సైబర్ నేరగాళ్లు వంచించారు. ఏకంగా ఆమె ఆధార్ కార్డును వినియోగించుకుని నిందితులు ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశారు. ఆ సిమ్కార్డుతో ముంబయిలోని రిచ్ పర్సన్స్కు కాల్స్, మెసేజ్లు పంపించి వంచనలకు పాల్పడ్డారు. అయితే బాధితులు …
latest in fashion
-
-
గాయంతో ప్రపంచకప్నకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య స్పందించాడు. మెగాటోర్నీకి దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని అన్నాడు. ”ప్రపంచకప్లో మిగిలిన మ్యాచ్లకు దూరమైన విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ప్రతి బంతికి, ప్రతి మ్యాచ్కు స్ఫూర్తినిస్తూ, ఉత్సాహపరుస్తూ జట్టుతోనే ఉంటా. త్వరగా …
-
నటి అనసూయ సంచలన కామెంట్స్ చేసింది. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు తాను దూరంగా ఉంటున్న కారణంగానే హీరోయిన్ అవకాశాలు కోల్పోతున్నాని చెప్పింది. ”షూటింగ్స్లో నా పని నేను చూసుకుని వెళ్తుంటాను. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు చాలా దూరంగా ఉంటా. …
-
సినిమా పైరసీని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైరసీకి వ్యతిరేకంగా CBFC, IBకు చెందిన 12 మంది నోడల్ అధికారులను నియమించింది. పైరసీ కంటెంట్ను డిజిటల్ ప్లాట్ఫామ్ల నుంచి తొలగించేందుకు ఈ అధికారులను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేస్తున్నట్లు …
-
నేపాల్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విషాదంలో ఇప్పటివరకు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 140 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ …
-
వన్డే వరల్డ్కప్లో సెమీస్ రేసు ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటివరకు టీమిండియా మాత్రమే అధికారికంగా అర్హత సాధించగా, దక్షిణాఫ్రికా దాదాపు ఖరారైంది. అయితే మిగిలిన రెండు సెమీస్ బెర్త్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే న్యూజిలాండ్-పాకిస్థాన్, ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా …
healthy living
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ మూవీకి రూట్ క్లియర్ అయ్యింది. రిలీజ్ డేట్ ప్రకారం అక్టోబర్ 19వ తేదీనే తెలుగు వెర్షన్ ‘లియో’ రిలీజ్ కానుంది. అంతకుముందు లియో టైటిల్ విషయంలో …
-
నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను విజేతలకు అందజేశారు. 2021కి …
-
ఒలింపిక్స్లో క్రికెట్ గ్రాండ్ ఇంట్రీ ఇవ్వనుంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో క్రికెట్ను అధికారికంగా చేర్చారు. అప్పుడెప్పుడో 1900 ఒలింపిక్స్లో ఏదో నామమాత్రంగా ఓ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. అప్పటి నుంచి మళ్లీ మెగా …
-
తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ ‘లియో’కు షాక్ ఎదురైంది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు లియో తెలుగు వెర్షన్ సినిమాను అక్టోబర్ 20వ తేదీ వరకు రిలీజ్ చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. …
-
Breaking NewsSports
INDvsPAK – చిత్తుగా ఓడి సాకులు చెబుతున్న పాక్.. కౌంటర్ ఇచ్చిన ఐసీసీ
by adminby adminప్రపంచకప్లో పాకిస్థాన్ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. పాక్ను 191 పరుగులకే ఆలౌట్ చేసి 31 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే పాకిస్థాన్… ఓటమిపై కాకుండా ప్రపంచకప్ నిర్వహణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. …
-
స్వలింగ సంపర్కుల వివాహాలపై వివక్ష చూపకూడదని, అలా చేస్తే వారి ప్రాథమిక హక్కును ఉల్లఘించినట్లేనని సుప్రీంకోర్టు తెలిపింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు …
-
నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది. అయితే దాని కంటే ముందు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణహాని తప్పింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ముంబయి-గోవా హైవే నిర్మాణ మార్గంలో …
-
-
జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్గా చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ, భువనగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు. జనగామ జిల్లాలో …
-
లక్నో వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక 209 పరుగులకే కుప్పకూలింది. జంపా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకకు గొప్ప ఆరంభం లభించింది. ఓపెనర్లు నిస్సాంక …


