నటి సన్నీలియోన్ తన గొప్ప మనసును చాటుకుంది. తన పనిమనిషి కుమారై అనుష్క కనిపించకపోవడంతో తాను తీసుకొన్న చొరవపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సన్నీలియోన్ మీద రెస్పెక్ట్ మరింత పెరిగిందంని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పనిమనషి కుమారై అనుష్క …
latest in fashion
-
-
వయసును దృష్టిలో పెట్టుకొని ఎవరైనా తనని బాబాయ్ అంటే దబిడి దిబిడే అని నందమూరి బాలకృష్ణ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ”వయసులో నన్నెవడైనా …
-
వన్డే ప్రపంచకప్ సెమీస్లో ఏఏ జట్లు తలపడతాయో క్లారిటీ వచ్చేసింది. వాంఖడే వేదికగా సెమీస్లో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. అయితే కివీస్తో సెమీస్ అనగానే ప్రతి క్రికెట్ అభిమానికి 2019 సెమీఫైనలే గుర్తొస్తొంది. ఆ మెగాటోర్నీలో లీగ్ మ్యాచ్ల్లో సత్తాచాటిన భారత్ …
-
వన్డే వరల్డ్కప్లో సెమీస్ అవకాశాల ఉత్కంఠకు ముగింపు లభించింది. శ్రీలంకపై భారీ విజయం సాధించిన న్యూజిలాండ్ సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది. అయితే నాకౌట్ దశకు అర్హత సాధించాలనుకున్న పాకిస్థాన్ ఆశలు ఆవిరయ్యాయి. కివీస్ …
-
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.. ప్రముఖ వార్త సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాక్స్వెల్ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్పై గంభీర్ మాట్లాడాడని, మాక్సీ స్థానంలో కోహ్లి ఉంటే.. 195 స్కోరు తర్వాత కేవలం సింగిల్సే తీసేవాడని, భారీ షాట్లు …
-
వన్డే వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి. మరో బెర్తు కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ మూడింట్లో సెమీస్కు చేరిన జట్టుతో టీమిండియా తలపడుతుంది. అయితే సెమీస్ …
healthy living
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
Breaking NewsSports
Pakistan vs Bangladesh- బతికిపోయిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్ ఇంటికి
by adminby adminఈడెన్గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు కుప్పకూలింది. పాక్ బౌలర్లలో …
-
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సగటున ప్రతి మూడు మ్యాచ్లకు ఓ రికార్డు బద్దలవుతుంటుంది. పరుగులు సాధించడమంలోనే కాకుండా ఫీల్డింగ్, జట్టు విజయాల్లో తన పేరు మీద …
-
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో షాహిన్ అఫ్రిది (3/23), మహ్మద్ వసీమ్ (3/31) ధాటికి.. బంగ్లాదేశ్ 204 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా ఆది నుంచే వికెట్లను చేజార్చుకుంది. తన తొలి రెండు ఓవరల్లోనే …
-
థాయ్లాండ్ పర్యటనకు వెళ్లే భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశంలో పర్యటించవచ్చు. ఈ మేరకు థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. భారత్తో పాటు …
-
Andhra PradeshBreaking NewsPolitics
Chandrababu- జైలు నుంచి విడుదల.. పవన్కు స్పెషల్ థ్యాంక్స్
by adminby adminటీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదల …
-
వన్డే వరల్డ్కప్ ఆసక్తికరంగా సాగుతోంది. అఫ్గానిస్థాన్ మరో సంచలనం సృష్టించింది. సోమవారం జరిగిన మ్యాచ్లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో అఫ్గాన్ చిత్తుచేసింది. ఈ మెగాటోర్నీలో అఫ్గాన్ మూడు విజయాలు సాధించి ఏకంగా అయిదో …
-
Andhra PradeshBreaking NewsPolitics
Chandrababu Naidu- చంద్రబాబుకు బెయిల్.. హైకోర్టు షరతులు ఇవే
by adminby adminస్కిల్డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ పూర్తిచేసిన …
-
దాదాపు 81 కోట్ల మంది భారతీయుల పర్సనల్ డేటా డార్క్వెబ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొవిడ్-19 పరీక్షల సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి సేకరించిన డేటాను దొంగిలించినట్లు చెబుతున్నారు. అయితే కచ్చితంగా ఇది …
-
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రేపు ఇటలీలో ఘనంగా వివాహం జరగనుంది. అయితే వరుణ్ తేజ్ పెళ్లికి తాను ఎందుకు హాజరుకావడంలేదనే విషయాన్ని నటి రేణూ దేశాయ్ తెలిపారు. వరుణ్ తేజ్ …
-
ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆరు మ్యాచ్లు ఆడి కేవలం రెండింట్లోనే గెలిచింది. పసికూన అఫ్గానిస్థాన్ చేతిలోనూ ఘోరపరాభవం ఎదుర్కొంది. ఇక సెమీస్ రేసులో అదృష్టంపై ఆధారపడింది. అయితే పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ పర్సనల్ …


