India

అక్కడ ఏ వస్తువైనా రూపాయే! ల్యాప్‌టాప్‌తో సహా..

అక్కడ ఏ వస్తువైనా సరే కేవలం రూపాయే. ఎసర్‌ ల్యాప్‌టాప్‌, హామ్లే బొమ్మలు, బ్రాండెడ్‌ దుస్తులు, ఇటాలియన్‌ క్రాకరీ సెట్‌, గ్రైండరు… ఇలా ఏ వస్తువు అయినా సరే అక్కడ రూపాయికే దొరుకుతాయి. ఇంతకీ అది ఎక్కడనుకుంటున్నారా? చండీగఢ్‌లోని RRR షాప్స్‌లో.…

Read more

బెంగళూరు చెత్తకుప్పలో రూ.25 కోట్లు..!

బెంగళూరులో చెత్త ఏరుకునే సల్మాన్‌ షేక్‌ అనే వ్యక్తికి దాదాపు రూ.25 కోట్లు విలువైన కరెన్సీ నోట్ల కట్టలు దొరికాయి. అయితే అవి మన నోట్లు కావు.. అమెరికా డాలర్లు. నవంబర్‌1న సల్మాన్‌కు దొరకగా.. కొన్నిరోజుల తర్వాత ఈ విషయాన్ని తన…

Read more

ఎగ్జామ్‌ అయిపోయిన ఏడేళ్లకు హాల్‌టికెట్‌

పశ్చిమ బెంగాల్‌లో ఓ వ్యక్తికి వింత పరిస్థితి ఎదురైంది. ఏడేళ్ల క్రితం తాను దరఖాస్తు చేసుకున్న ఓ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షకు ఇప్పుడు హాల్‌ టికెట్‌ రావడంతో అతడు కంగుతిన్నాడు. అది కూడా ఎగ్జామ్‌ పూర్తి అయిన ఏడేళ్లకు రావడం…

Read more

పైరసీకి చెక్‌ పెట్టిన కేంద్రం

సినిమా పైరసీని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైరసీకి వ్యతిరేకంగా CBFC, IBకు చెందిన 12 మంది నోడల్ అధికారులను నియమించింది. పైరసీ కంటెంట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించేందుకు ఈ అధికారులను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేస్తున్నట్లు…

Read more

Nepal earthquake- నేపాల్‌లో భారీ భూకంపం.. 128 మంది మృతి

నేపాల్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విషాదంలో ఇప్పటివరకు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 140 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌…

Read more

Viral video- కారుకు ప్రమాదం.. కానీ మందు బాటిళ్లు ముఖ్యం

మద్యం నిషేధం కొనసాగుతున్న బిహార్‌లో ఓ కారు ప్రమాదానికి గురైంది. అయితే కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రమాదం అనంతరం సాయం చేసేందుకు వెళ్లిన అక్కడి స్థానికులు.. కారులో మందు బాటిళ్లను గుర్తించారు. ఆ తర్వాత స్థానికులు ఒక్క…

Read more

థాయ్‌లాండ్ ఆఫర్‌.. ఇండియన్స్‌కు ఫ్రీ ఎంట్రీ

థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లే భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశంలో పర్యటించవచ్చు. ఈ మేరకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు తైవాన్‌ నుంచి వచ్చే వారు వీసా…

Read more

డార్క్‌వెబ్‌లో 81 కోట్ల మంది భారతీయుల డేటా!

దాదాపు 81 కోట్ల మంది భారతీయుల పర్సనల్‌ డేటా డార్క్‌వెబ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌-19 పరీక్షల సమయంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి సేకరించిన డేటాను దొంగిలించినట్లు చెబుతున్నారు. అయితే కచ్చితంగా ఇది ఎక్కడి నుంచి లీకైందనే విషయం తెలియలేదు.…

Read more

Gaganyaan తొలి అడుగు- TV-D1 పరీక్ష విజయం

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టులో కీలక ప్రయోగం టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ (TV-D1)ను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. రీషెడ్యూల్‌ చేయడంతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఇవాళ ఉదయం 10 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగంలో భాగంగా క్రూ…

Read more

Gaganyaan- షెడ్యూల్‌ మార్పు.. 10 గంటలకు TV-D1 పరీక్ష

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టులో కీలక ప్రయోగం టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ (TV-D1) ఇవాళ ఉదయం 10 గంటలకు చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి ఉంది. అయితే వాతావరణం అనూకూలించక తొలుత…

Read more