బాలకృష్ణ, కాజల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్లో ఈ సినిమా విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. చిత్రబృందం హాజరై…
వినోదం
స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినా వార్తల్లో మాత్రం ట్రెండింగ్లోనే ఉంటుంది. మయోసైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం ఆరోగ్యంపైనే పూర్తి ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా ఓ మ్యాగ్జైన్ కోసం ఫొటోషూట్లో పాల్గొంది సమంత.…
బంజారాహిల్స్ సమీపంలోని షేక్పేట్లో అత్యంత విలువైన రెండెకరాల భూకేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, మరికొందరికి హైకోర్టు గురువారం నోటీసులు జారీచేసింది. బంజారాహిల్స్లో రెండెకరాల భూ కేటాయింపును రద్దు చేయాలని మెదక్కు చెందిన బాలకిషన్ హైకోర్టులో ప్రజాప్రయోజన…
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా శ్రుతిహాసన్ నటించగా, విలన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఎన్నో వాయిదాల తర్వాత డిసెంబరు 22న విడుదల…
నటి సన్నీలియోన్ తన గొప్ప మనసును చాటుకుంది. తన పనిమనిషి కుమారై అనుష్క కనిపించకపోవడంతో తాను తీసుకొన్న చొరవపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సన్నీలియోన్ మీద రెస్పెక్ట్ మరింత పెరిగిందంని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పనిమనషి కుమారై అనుష్క…
వయసును దృష్టిలో పెట్టుకొని ఎవరైనా తనని బాబాయ్ అంటే దబిడి దిబిడే అని నందమూరి బాలకృష్ణ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ”వయసులో నన్నెవడైనా…
రామ్ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్పై దిల్రాజు నిర్మిస్తున్నారు. చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు…
స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనీ వ్యాధితో ఆమె ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో తన ఆరోగ్యంపైనే మొత్తం ఫోకస్ పెట్టింది సమంత. ఇటీవల కైరో థెరపీ సెషన్కు కూడా హాజరైంది.…
వన్డే ప్రపంచకప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుంది. వరుస గెలుపులతో టేబుల్ టాపర్గా నిలిచి సెమీఫైనల్స్కు చేరింది. అయితే ఈ విజయాల్లో పేసర్ మహ్మద్ షమి కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో ఆడిన కేవలం 4 మ్యాచ్ల్లోనే 16 వికెట్లతో…
యాంకర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ.. సినిమాలతో పాటు వెబ్సిరీస్ల్లోనూ నటిస్తున్నారు. అయితే తాజాగా తన మేనేజర్ శ్రీను గుండెపోటుతో మరణించినట్లు ఝూన్సీ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన గుండె బద్దలైందని బాధ వ్యక్తపరిచారు. ‘నేనెంతో చనువుగా శ్రీను బాబు…