బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చెన్నైలోని నివాసంలో ఆయన పెద్ద కుమార్తె మీరా మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో వాళ్లు చూసేసరికి ఆమె ఉరేసుకుని కనిపించగా వెంటనే ఆస్పుత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి …
Women’s Reservation Bill – నారీశక్తి వందన్తో చరిత్ర ఆరంభం.. మరి ఇన్నేళ్లు ఏం జరిగింది?
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ (Nari Shakti Vandan Adhiniyam) బిల్లు మంగళవారం లోక్సభ ముందుకొచ్చింది. ఈ బిల్లును కేంద్రమంత్రి అర్జున్రామ్ ప్రవేశపెట్టారు. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావడం …
ప్రపంచకప్ (WorldCup2023) ప్రారంభానికి ముందుగా స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. మెగాటోర్నీకి భారత జట్టుకు ఇదే చివరి సన్నాహకం. ఈ సిరీస్కు భారత జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది. కీలక ఆటగాళ్లకు తొలి రెండు వన్డేల్లో విశ్రాంతినిచ్చారు. …
పార్లమెంట్ ‘ప్రత్యేక’ సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) లోక్సభలో ప్రసంగించారు. పలు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మోదీ ఆంధ్రప్రదేశ్ విభజన …
భారత్లో ఐఫోన్ 15 సిరీస్ ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 నుంచి వినియోగదారులకు అందుబాలోకి రానున్నాయి. అయితే కొన్ని మోడళ్ల కోసం దాదాపు రెండు నెలల వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. టాప్ మోడల్ అయిన “15 ప్రో మాక్స్”లో …
Aditya L1- డేటా సేకరణ షురూ.. సూర్యుడి దిశగా పయనం
సూర్యుడి గుట్టు విప్పడానికి ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘ఆదిత్య-ఎల్1’ (Aditya L1) సైంటిఫిక్ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమికి దాదాపు 50వేల కిలోమీటర్లకు పైగా దూరంలో సూప్ర థర్మల్, ఎనర్జిటిక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్కు సంబంధించిన డేటాను నమోదు చేస్తోంది. ఇది భూమి …
ఖైరతాబాద్లో కొలువుదీరిన మహా గణపతికి తొలిపూజ జరిగింది. ఉదయం 11 గంటలకు జరిగిన తొలిపూజలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు …
96 ఏళ్ల పాటు సేవలందించిన పార్లమెంట్ ఇక చరిత్రగా మారనుంది. మంగళవారం నుంచి కొత్తభవనంలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పార్లమెంట్ పాత భవనంతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నో ఘట్టాలకు సాక్షిగా వీక్షించిన …
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన నలుగురు మరణించారు, మరో నలుగురు గాయపడ్డారు. అమరావతి జిల్లా చిక్కల్దరా ఘాట్రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వాహన డ్రైవర్ …
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని అల్ఫా హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. అపరిశుభ్ర వాతావరణంతో పాటు నాణ్యత లేని ఆహార పదార్థాలను వినియోగదారులకు సరఫరా చేస్తుండటంతో మూసివేశారు. ఈ నెల 15న కొంతమంది హోటల్ ఫుడ్ కారణంగా అస్వస్థతకు గురయ్యామని ఫిర్యాదు …

