WIvIND

భారీస్కోర్‌ దిశగా భారత్‌: సెంచరీ చేరువలో కోహ్లి

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీస్కోర్‌ దిశగా వెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి భారత్‌ 288 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి 87 పరుగులతో అజేయంగా నిలవగా, అతనికి తోడుగా జడేజా (36)…

Read more