crime news

Kurnool: దారుణం.. అనుమానంతో ఉన్మాదిలా మారిన భర్త

అనుమానంతో భార్యను ఓ భర్త హతమార్చాలనుకున్నాడు. ఆ సమయానికి ఆమె అక్కడ నుంచి తప్పించుకోవడంతో 4 ఏళ్ల కుమారుడిని హతమార్చాడు. పురుగు మందు తాగించి ఈ ఘూతుకానికి పాల్పడ్డాడు. అనంతరం అతడు కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు…

Read more

Banjara Hills: భర్తకు మరో పెళ్లి చేసింది.. తర్వాతే అసలు ట్విస్ట్‌

ఓ యువతి భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. అయితే పెళ్లి అయిన విషయాన్ని ఆమె దాచిపెట్టి చేసింది. ఈ విషయం తెలియడంతో బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన…

Read more

Delhi: ఐఫోన్‌ కోసం రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

దేశ రాజధాని దిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకుంది. ఐఫోన్‌ను చోరీ చేసేందుకు ఇద్దరు దుండగులు ఓ మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లి ఫోన్‌ను దొంగలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితురాలు…

Read more

triangle love story: విశాఖలో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ.. ఇద్దరు మృతి

విశాఖ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ విషాదాంతంగా ముగిసింది. ఇంటర్‌ చదివే ఒక యువతి ఇద్దరు యువకులను ప్రేమించింది. ఈ విషయం బయటకురావడంతో మైనర్‌ అయిన ఆమె సూసైడ్‌ చేసుకుంది. అనంతరం ఇద్దరి యువకుల్లో ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు…

Read more

ప్రేమ కోసం తండ్రి కాళ్లు విరగొట్టించిన కుమార్తె

తన ప్రేమకు అడ్డువస్తాడని భావించిన ఓ కుమారై కిరాతకానికి పాల్పడింది. సుపారీ ఇచ్చి తండ్రి కాళ్లు విరగొట్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపుర్‌ జిల్లా మధ తాలుకాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ తాలుకాలో మహేంద్రషా వ్యాపారవేత్త. ఆయన కుమారై…

Read more

కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య

తన కుమారుడు పరీక్షలో ఫెయిల్ అయ్యాడని ఓ తల్లి ఆత్యహత్య చేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్లలోని గాజులరామారంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివాసముండే నాగభూషణం, పుష్పజ్యోతి (41) దంపతులకు ఇద్దరు కుమారులు. భర్త ప్రైవేటు ఉద్యోగి…

Read more

Bengaluru: రూ.1.14 కోట్లు కాజేసిన కిలేడి

పెళ్లి ముసుగులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఓ మహిళ బురిడీ కొట్టింది. వివాహ వేదిక ద్వారా పరిచయమై ఏకంగా రూ. 1.14 కోట్లు కాజేసింది. ఈ ఘటన బెంగళూరులో (Bengaluru) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లండన్‌లోని ఓ సంస్థలో పని చేస్తున్న…

Read more

బంగారం కోసం వాలంటీర్‌ ఘూతుకం

విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం కోటగిరి వరలక్ష్మి (72)ని వార్డు వాలంటీర్‌ రాయవరపు వెంకటేశ్‌ (26) హత్య చేశాడు. ఈ ఘటన నగరంలోని పెందుర్తి పరిధిలోని సుజాతనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాతనగర్‌లో నివాసముంటున్న కోటగిరి శ్రీనివాస్‌…

Read more