banner

latest in fashion

  • మ్యాచ్ ఆలస్యం కాకుండా, ఓవర్ల మధ్య టైమ్‌ వేస్ట్‌ కాకుండా, ఆట వేగాన్ని మరింత పెంచడానికి.. ఐసీసీ కొత్త రూల్‌ను తీసుకువచ్చింది. ఓవర్‌ పూర్తయిన 60 సెకన్ల లోపు ఫీల్డింగ్ జట్టు తర్వాతి ఓవర్‌ మొదలుపెట్టాలి. అలా చేయడంలో ఫీల్డింగ్‌ జట్టు …

  • ఆన్‌స్క్రీన్‌పై సుడిగాలి సుధీర్- యాంకర్‌ రష్మీ జోడీ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దానిపై వారిని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ వచ్చారు. తాజాగా సుధీర్‌ మరోసారి రష్మీతో పెళ్లి గురించి …

  • ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ గూటికి తిరిగి చేరుకున్నాడు. కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు అందుకున్నాడు. గతంలో 2011 నుంచి 2017 వరకు కోల్‌కతా తరఫున …

  • త్రిషపై అశ్లీల వ్యాఖ్యలు చేయలేదని, అభినందించి గొప్పగా మాట్లాడానని.. అందువల్లే తాను సారీ చెప్పనని తమిళ యాక్టర్‌ మన్సూర్‌ అలీఖాన్‌ అన్నాడు. ఇటీవల మన్సూర్‌ త్రిషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ‘‘గతంలో రేప్‌ సీన్లలో నటించా. ‘లియో’లో …

  • రేపటి నుంచి డిసెంబర్‌ 15 వరకు దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు భారీ సంఖ్యలో జరగనున్నాయి. సుమారు 38 లక్షల వివాహాలు జరగనున్నాయని, వాటి కోసం దాదాపు 4.74 లక్షల కోట్ల రూపాయిల వ్యాపారం జరగనుందని వ్యాపారుల సమాఖ్య ‘కాయిట్‌’ అంచనా వేసింది. గత …

  • వన్డే వరల్ట్‌ కప్‌లో ఆఖరి వరకు పోరాడి ట్రోఫీని చేజార్చుకున్న టీమిండియాకు దేశమంతా మద్దతుగా నిలుస్తుంది. ఛాంపియన్స్‌లా ఆడారని, గొప్పగా ఫైట్‌ చేశారని, సగర్వంగా తల ఎత్తుకోవాలని ప్లేయర్లకు అందరూ ధైర్యం చెబుతున్నారు. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రధాని …

banner
banner
banner

Latest Posts

  • పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లడం నిషేధం. అధికారుల కన్నుగప్పి, లేదంటే పొరపాటున తీసుకెళ్లినా… ఓటు వేసే సమయంలో సెల్ఫీ దిగడం చట్టరీత్యా నేరం. వేసిన ఓటును ఫొటో తీసి ఇతరులకు చూపించడం, పంపించడం కూడా …

  • వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో భారత్‌ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ‘పిచ్‌మార్పు’గురించి బీసీసీఐపై మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై కివీస్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ స్పందించాడు. పిచ్‌ …

  • డేవిడ్ మిల్లర్ (101) వీరోచిత శతకం బాదడంతో ఆస్ట్రేలియాకు దక్షిణాఫ్రికా 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 213 పరుగులకు …

  • వన్డే వరల్డ్‌ కప్‌లో విఫలమైన పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబార్ అజామ్‌ సారథిగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. అయితే ఇది బాబర్‌ది వ్యక్తిగత నిర్ణయమా, బోర్డు అతడిపై ఒత్తిడి చేసిందా అనే దానిపై క్లారిటీ …

  • వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్‌ కోహ్లి చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో శతక్కొట్టి విరాట్ ఈ రికార్డును సాధించాడు. 49 సెంచరీల సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. అయితే ఈ ఘనతపై …

  • వాంఖడేలో టీమిండియా పరుగుల వరద పారించింది. కోహ్లి వీరోచిత శతకానికి.. శ్రేయస్‌ అయ్యర్‌ మెరుపు సెంచరీ తోడవ్వడంతో భారత్‌ భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా …

  • వన్డే వరల్డ్‌కప్‌ క్లైమాక్స్‌కు వచ్చేసింది! అంచనాలకు మించిన సంచలనాలు నమోదయ్యాయి. పసికూన నెదర్లాండ్స్‌.. దక్షిణాఫ్రికాకు షాక్‌ ఇవ్వడం, అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్‌.. ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ను మట్టికరిపించడం, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌.. లీగ్‌దశలోనే ఇంటిముఖం …

  • మిల్కీ బ్యూటీ తమన్నా అందంతోనే కాదు నటన, డ్యాన్స్‌లతోనూ ప్రేక్షకాదరణ పొందింది. అయితే 33 ఏళ్ల తమన్నా తన పెళ్లికి ఓకే చెప్పినట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన బాయ్‌ఫ్రెండ్‌ విజయ్‌ వర్మను …

  • బాలీవుడ్‌ కపుల్స్‌ రణ్‌వీర్‌ సింగ్ – దీపికా పదుకొణె ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉంటారు. అయితే వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా సమయాన్ని షెడ్యూల్‌ చేసుకుంటారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దీపిక …

  • ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్‌. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా శ్రుతిహాసన్‌, విలన్‌గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించారు. ఎన్నో వాయిదాల …

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links