మ్యాచ్ ఆలస్యం కాకుండా, ఓవర్ల మధ్య టైమ్ వేస్ట్ కాకుండా, ఆట వేగాన్ని మరింత పెంచడానికి.. ఐసీసీ కొత్త రూల్ను తీసుకువచ్చింది. ఓవర్ పూర్తయిన 60 సెకన్ల లోపు ఫీల్డింగ్ జట్టు తర్వాతి ఓవర్ మొదలుపెట్టాలి. అలా చేయడంలో ఫీల్డింగ్ జట్టు …
latest in fashion
-
-
ఆన్స్క్రీన్పై సుడిగాలి సుధీర్- యాంకర్ రష్మీ జోడీ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దానిపై వారిని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ వచ్చారు. తాజాగా సుధీర్ మరోసారి రష్మీతో పెళ్లి గురించి …
-
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ గూటికి తిరిగి చేరుకున్నాడు. కోల్కతా జట్టుకు మెంటార్గా బాధ్యతలు అందుకున్నాడు. గతంలో 2011 నుంచి 2017 వరకు కోల్కతా తరఫున …
-
త్రిషపై అశ్లీల వ్యాఖ్యలు చేయలేదని, అభినందించి గొప్పగా మాట్లాడానని.. అందువల్లే తాను సారీ చెప్పనని తమిళ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ అన్నాడు. ఇటీవల మన్సూర్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ‘‘గతంలో రేప్ సీన్లలో నటించా. ‘లియో’లో …
-
రేపటి నుంచి డిసెంబర్ 15 వరకు దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు భారీ సంఖ్యలో జరగనున్నాయి. సుమారు 38 లక్షల వివాహాలు జరగనున్నాయని, వాటి కోసం దాదాపు 4.74 లక్షల కోట్ల రూపాయిల వ్యాపారం జరగనుందని వ్యాపారుల సమాఖ్య ‘కాయిట్’ అంచనా వేసింది. గత …
-
వన్డే వరల్ట్ కప్లో ఆఖరి వరకు పోరాడి ట్రోఫీని చేజార్చుకున్న టీమిండియాకు దేశమంతా మద్దతుగా నిలుస్తుంది. ఛాంపియన్స్లా ఆడారని, గొప్పగా ఫైట్ చేశారని, సగర్వంగా తల ఎత్తుకోవాలని ప్లేయర్లకు అందరూ ధైర్యం చెబుతున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్ను వీక్షించడానికి వచ్చిన ప్రధాని …
healthy living
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను తీసుకెళ్లడం నిషేధం. అధికారుల కన్నుగప్పి, లేదంటే పొరపాటున తీసుకెళ్లినా… ఓటు వేసే సమయంలో సెల్ఫీ దిగడం చట్టరీత్యా నేరం. వేసిన ఓటును ఫొటో తీసి ఇతరులకు చూపించడం, పంపించడం కూడా …
-
వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే ‘పిచ్మార్పు’గురించి బీసీసీఐపై మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. పిచ్ …
-
డేవిడ్ మిల్లర్ (101) వీరోచిత శతకం బాదడంతో ఆస్ట్రేలియాకు దక్షిణాఫ్రికా 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 213 పరుగులకు …
-
వన్డే వరల్డ్ కప్లో విఫలమైన పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ సారథిగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. అయితే ఇది బాబర్ది వ్యక్తిగత నిర్ణయమా, బోర్డు అతడిపై ఒత్తిడి చేసిందా అనే దానిపై క్లారిటీ …
-
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీఫైనల్లో శతక్కొట్టి విరాట్ ఈ రికార్డును సాధించాడు. 49 సెంచరీల సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. అయితే ఈ ఘనతపై …
-
వాంఖడేలో టీమిండియా పరుగుల వరద పారించింది. కోహ్లి వీరోచిత శతకానికి.. శ్రేయస్ అయ్యర్ మెరుపు సెంచరీ తోడవ్వడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీస్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా …
-
Breaking NewsSports
India vs New Zealand- ఆ కన్నీటికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే..!
by adminby adminవన్డే వరల్డ్కప్ క్లైమాక్స్కు వచ్చేసింది! అంచనాలకు మించిన సంచలనాలు నమోదయ్యాయి. పసికూన నెదర్లాండ్స్.. దక్షిణాఫ్రికాకు షాక్ ఇవ్వడం, అండర్డాగ్స్గా బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్.. ఇంగ్లాండ్, పాకిస్థాన్ను మట్టికరిపించడం, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. లీగ్దశలోనే ఇంటిముఖం …
-
మిల్కీ బ్యూటీ తమన్నా అందంతోనే కాదు నటన, డ్యాన్స్లతోనూ ప్రేక్షకాదరణ పొందింది. అయితే 33 ఏళ్ల తమన్నా తన పెళ్లికి ఓకే చెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మను …
-
బాలీవుడ్ కపుల్స్ రణ్వీర్ సింగ్ – దీపికా పదుకొణె ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉంటారు. అయితే వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా సమయాన్ని షెడ్యూల్ చేసుకుంటారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దీపిక …
-
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా శ్రుతిహాసన్, విలన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఎన్నో వాయిదాల …


