మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా రైల్వే ట్రాక్నే రహదారిగా భావించాడు. కానీ కొంత దూరం వెళ్లిన తర్వాత అది ట్రాక్లో ఇరుక్కుంది. అయితే ఆ సమయంలో రైళ్లు రాకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వివరాళ్లోకి వెళ్తే.. కేరళలోని కన్నూర్కి చెందిన…
India
గత యూపీఏ ప్రభుత్వం స్కామ్లతో బ్యాంకింగ్ వ్యవస్థని తీవ్రంగా దెబ్బతీసిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంగాన్ని పునరుద్ధించి, పటిష్ఠ స్థితిలో నిలిపామని అన్నారు. వర్చువల్ విధానంలో రోజ్గార్ మేళలో పాల్గొన్న ప్రధాని…
దేశాన్ని కుదిపేసిన మణిపుర్ మహిళల నగ్న ఊరేగింపు ఘటన మరువకముందే బెంగాల్లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి, నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఈ అమానుష ఘటన మాల్దా జిల్లాలోని పకుహత్ ప్రాంతంలో జరిగింది. దొంగతనం చేశారని నెపంతో ఓ…
పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను సవాలు చేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాది అయిన గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీతో…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రెండో రోజు మొదలైన ఉభయ సభలు కొంత సేపటికే వాయిదా పడ్డాయి. మణిపూర్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళం నెలకొంది. ఈనేపథ్యంలో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా…
మణిపుర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలోని నిందితుల్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని అన్నారు. ఈ ఘటన దేశానికే అవమానకరమని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మోదీ మీడియాతో గురువారం మాట్లాడారు.…
‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్న సామెతను టాలీవుడ్ యంగ్ హీరోలు నిజజీవితంలో ఫాలో అయిపోతున్నారు. హీరోలు సినిమాలతో వచ్చే రెమ్యూనరేషనే కాకుండా బిజినెస్ లో కూడా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇంతకీ మన టాలీవుడ్ హీరోలు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారు.. ఎఁత…
తన మెదడును సీసీటీవీ ఫూటేజ్ తో పోల్చింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఏదైనా కొన్ని రోజుల తర్వాత డిలీట్ అయిపోతుందని చెబుతోంది. మరీ ముఖ్యంగా ఒత్తిడి కలిగించే అంశాల్ని వెంటనే మరిచిపోవడానికి ప్రయత్నిస్తానని చెబుతోంది. సీసీటీవీ ఫూటేజ్ ఎలాగైతే నెల రోజుల…
50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. భారతీయ సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన సువర్ణ అధ్యాయం. 40వేలకు పైగా పాటలు పాడిన గళం.. అన్నింటికీ మించి వివాదాలకు తావులేని వ్యక్తిత్వం. కులమతాలకు అతీతమైన ఆరాధ్య దైవం. పాడడానికే పుట్టారు బాలు. మనల్ని మైమరిపించడానికే…
ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలులో ఏపీకి చెందిన 178 మంది ప్రయాణికులు ఉన్నట్లు వాల్తేరు డీఆర్ఎం వెల్లడించారు. వంద మందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. వీరితోపాటు జనరల్ బోగీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నదానిపై స్పష్టత రావాల్సి…