India

ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త

జీవితాంతం కలిసి ఉండాలని మూడేళ్ల క్రితం వారిద్దరు వివాహం చేసుకున్నారు. కానీ భార్య సమీప బంధువుతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో స్వయంగా భర్తే ప్రియుడితో భార్యకు వివాహం చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని సోన్‌పూర్‌ జిల్లా శుభలాయి ఠాణా పరిధిలోని…

Read more

ఉభయ సభలు రేపటికి వాయిదా

‘మణిపుర్‌ అల్లర్ల’ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించినా విపక్షాల నిరసనలతో ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి. సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు. సోమవారం సభ ప్రారంభమైన కాసేపటికే విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో…

Read more

ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.15%గా ఖరారు

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) వడ్డీరేటు ఖరారైంది. ఖాతాల్లో ఉండే సొమ్ముపై 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం ఇవ్వాలని.. సెంట్రల్‌ బోర్డ్‌ ట్రస్టీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో అధికారిక ఉత్తర్వులు జారీ…

Read more

విమానంలో కార్గిల్‌ హీరోకు సర్‌ప్రైజ్‌

కార్గిల్ యుద్ధంలో శత్రువులతో పోరాడిన సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్‌కు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. దేశం కోసం ఆయన చేసిన పోరాటానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కానుకతో సత్కరించింది. సంజయ్‌ ఆదివారం పుణె వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించారు.…

Read more

జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై సుప్రీంకోర్టు స్టే

కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వారణాసి కోర్టు ఇచ్చిన సర్వే ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులు జారీచేసింది. జులై 26 సాయంత్రం 5 గంటల వరకు మసీదు ప్రాంగణంలో…

Read more

వాయిదా పడిన ఉభయ సభలు

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం మొదలైన ఉభయ సభలు కొంత సేపటికే వాయిదా పడ్డాయి. మణిపూర్​ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళం నెలకొంది. విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో దర్శనమిచ్చాయి. ‘ఇండియా ఫర్ మణిపుర్‌’,…

Read more

వరదలో కొట్టుకుపోయిన గ్యాస్‌ సిలిండర్లు

గుజరాత్‌లోని నవ్‌సారీ ప్రాంతంలో సిలిండర్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వరుణుడి తాకిడికి ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, గుజరాత్‌, మహారాష్ట్ర, లద్ధాఖ్‌లలో జనజీవనం అస్తవ్యస్తమైంది. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జునాగఢ్‌ సిటీలో…

Read more

ముప్పు ముంగిట్లో దిల్లీ

భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. జీవనం అస్తవ్యస్తమైంది. వరద నీటి చేరికతో నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. అయితే హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో యమునా నదిలో…

Read more

మణిపుర్‌లో స్వాతంత్ర్య సమరయోధుడి భార్య సజీవ దహనం

మణిపుర్‌లో అమానవీయ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల నగ్న ఊరేగింపు ఘటన మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను దుండగులు సజీవ దహనం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాక్చింగ్‌ జిల్లా సెరో గ్రామంలో మే…

Read more

బియ్యం కోసం అమెరికాలో ఎన్నారైల తిప్పలు

బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఆహారశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దేశీయంగా బియ్యం ధరలు అదుపు చేయడానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.…

Read more