India

జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు.. నలుగురు మృతి

జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ (Jaipur Express) రైలులో దారుణం జరిగింది. రాజస్థాన్‌లోని జైపుర్‌ నుంచి ముంబయి వెళ్తున్న రైలులో సోమవారం ఉదయం ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చేతన్‌ సింగ్‌ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్పీఎఫ్‌ ఏఎస్సైతో పాటు ముగ్గురు ప్రయాణికులు…

Read more

Uttar Pradesh: పొరపడిన మహిళ.. భర్త అతడే అనుకొని

మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తగా భావించింది ఓ మహిళ. తన కుమారులకు సమాచారం ఇచ్చి ఇంటికి తీసుకెళ్లింది. ఇంటికి వెళ్లాక ప్రశ్నించగా అతడి నుంచి ఎలాంటి సమాధానం లేదు. అనుమానం వచ్చి పుట్టుమచ్చలు చూస్తే…

Read more

PSLV-C56: విజయవంతంగా పీఎస్‌ఎల్‌వీ-సి56

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో విజయాన్ని అందుకుంది . తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి56 (PSLV-C56) వాహకనౌక నింగిలోకి ప్రయోగించింది. సింగపూర్‌కు చెందిన 420 కిలోల…

Read more

Lottery: లక్‌ తెచ్చిన కిక్క్‌.. రూ.250తో రూ.10 కోట్లు

ఇంటింటా తిరిగి చెత్త సేకరించే 11 మంది మహిళలు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. అందరూ కలిసి రూ.250 జమచేసి కొన్న లాటరీ టికెట్‌కు రూ.10 కోట్ల భారీ నజరానా లభించింది. ఈ సంఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో పరప్పణగాడిలో జరిగింది. వివరాళ్లోకి…

Read more

Shocking: ఐఫోన్‌ కోసం కన్నబిడ్డనే అమ్మేశారు!

సామాజికి మాధ్యమాలకు ప్రస్తుత జనరేషన్‌ ఎంతో ఎడిక్ట్‌ అయ్యింది. అవి లేకుండా రోజు గడవని పరిస్థితి తలెత్తింది. అయితే సోషల్‌ మీడియా మోజులో పడిన తల్లిదండ్రులు ఐఫోన్‌ కోసం ఏకంగా కన్నబిడ్డనే అమ్మేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర…

Read more

No Confidence Motion: అవిశ్వాస తీర్మానానికి అనుమతిచ్చిన స్పీకర్‌

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అనుమతిచ్చారు. అన్ని పార్టీలతో సంప్రదించి, తగిన సమయం ఇస్తామని ప్రకటించారు. కూటమి తరఫున నోటీసుల్ని కాంగ్రెస్‌ డిప్యూటి నేత గౌరవ్‌ గొగొయి స్పీకర్‌కు నోటీసులు ఇచ్చిన…

Read more

No Confidence Motion: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. కూటమి తరఫున నోటీసుల్ని కాంగ్రెస్‌ డిప్యూటి నేత గౌరవ్‌ గొగొయి.. దిగువ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఇచ్చారు. దీనిపై 50 మంది ఎంపీలు సంతకాలు చేశారు.…

Read more

Mysore Pak: ప్రపంచం మెచ్చిన మైసూర్‌ పాక్‌

మన ‘మైసూర్‌ పాక్‌’ని ప్రపంచం మెచ్చింది. అత్యంత విశిష్ట ఆదరణ పొందిన ప్రపంచ స్ట్రీట్‌ స్వీట్స్‌ జాబితాలో 14వ స్థానంలో నిలిచింది. టేస్ట్‌ అట్లాస్‌ నిర్వహించిన సర్వేలో మైసూర్‌ పాక్‌తో పాటు మరో రెండు భారత స్ట్రీట్‌ ఫుడ్స్‌ చోటు సంపాందించాయి.…

Read more

ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం?

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ‘మణిపుర్‌ ఆందోళన’ కొనసాగుతోంది. మంగళవారం సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ 12 గంటల వరకు, లోక్‌సభ 2 గంటల వరకు సభాపతులు వాయిదా వేశారు. అయితే లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వంపై ‘ఇండియా…

Read more

లంచంతో దొరికిపోయాడని నోట్లు మింగేశాడు!

లంచం తీసుకుంటూ ఓ అధికారి లోకాయుక్త అధికారులకు చిక్కాడు. ఎలా అయినావారి నుంచి తప్పించుకోవాలని ఒక్కసారిగా నోట్లను మింగేశాడు. దీనికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ నగరంలో సోమవారం జరిగింది. వివరాళ్లోకి…

Read more