స్టార్ హీరోయిన్ రష్మిక మందన మార్ఫింగ్ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో రష్మిక ఫారెన్ స్లాంగ్ మాట్లాడటం, కాస్త బోల్డ్గా కనిపించడంతో వీడియో చక్కర్లు కొట్టింది. అయితే అది ఫేక్ వీడియో, ఏఐతో మార్పింగ్ చేశారని ఈజీగా తెలుస్తోంది.…
వినోదం
తెరపై జంటగా కనిపించి మురిపించిన వరుణ్తేజ్, లావణ్య త్రిపాఠి.. నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. ఈ ప్రేమ జంట వివాహ వేడుక ఇటలీలోని టస్కానీలో ఈనెల 1న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి విందు కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఆదివారం రాత్రి…
హీరోయిన్ అమలాపాల్ జీవితంలో కొత్త దశను ప్రారంభించింది. ఆమె రెండో వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. తన స్నేహితుడు, రిసార్ట్ మేనేజర్ జగత్ దేశాయ్ను ఆమె పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు కొచ్చిలోని ఓ హోటల్ వేదికైంది. తమ పెళ్లి ఫొటోలను…
ఎనర్జిటిక్ హీరో రామ్- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘స్కంద’. ఈ సినిమా తాజాగా ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. అయితే ఒక ఫైట్ సీన్లో రామ్ ప్లేస్లో బోయపాటీ కనిపించారు. ఇది నెట్టింట్లో వైరల్గా మారింది. తాజాగా…
హీరోయిన్ సమంత చాలా కాలం నుంచి మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనీ వ్యాధితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. చాలా సార్లు దీని గురించి చెప్పుకొని ఆమె బాధ పడింది. అయితే తాజాగా తన ట్రీట్మెంట్కు సంబంధించి ఓ చిన్న అప్డేట్ను…
ఎనర్జిటిక్ హీరో రామ్- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘స్కంద’. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తాజాగా ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. అయితే నెటిజన్లు ఓటీటీలో…
టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ హైప్ ఉంది. అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ మూవీ…
కేజీయఫ్ నటి మాళవిక అవినాశ్ను సైబర్ నేరగాళ్లు వంచించారు. ఏకంగా ఆమె ఆధార్ కార్డును వినియోగించుకుని నిందితులు ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశారు. ఆ సిమ్కార్డుతో ముంబయిలోని రిచ్ పర్సన్స్కు కాల్స్, మెసేజ్లు పంపించి వంచనలకు పాల్పడ్డారు. అయితే బాధితులు…
నటి అనసూయ సంచలన కామెంట్స్ చేసింది. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు తాను దూరంగా ఉంటున్న కారణంగానే హీరోయిన్ అవకాశాలు కోల్పోతున్నాని చెప్పింది. ”షూటింగ్స్లో నా పని నేను చూసుకుని వెళ్తుంటాను. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు చాలా దూరంగా ఉంటా.…
సినిమా పైరసీని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైరసీకి వ్యతిరేకంగా CBFC, IBకు చెందిన 12 మంది నోడల్ అధికారులను నియమించింది. పైరసీ కంటెంట్ను డిజిటల్ ప్లాట్ఫామ్ల నుంచి తొలగించేందుకు ఈ అధికారులను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేస్తున్నట్లు…