బంజారాహిల్స్ సమీపంలోని షేక్పేట్లో అత్యంత విలువైన రెండెకరాల భూకేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, మరికొందరికి హైకోర్టు గురువారం నోటీసులు జారీచేసింది. బంజారాహిల్స్లో రెండెకరాల భూ కేటాయింపును రద్దు చేయాలని మెదక్కు చెందిన బాలకిషన్ హైకోర్టులో ప్రజాప్రయోజన…
November 2023
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా శ్రుతిహాసన్ నటించగా, విలన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఎన్నో వాయిదాల తర్వాత డిసెంబరు 22న విడుదల…
బెంగళూరులో చెత్త ఏరుకునే సల్మాన్ షేక్ అనే వ్యక్తికి దాదాపు రూ.25 కోట్లు విలువైన కరెన్సీ నోట్ల కట్టలు దొరికాయి. అయితే అవి మన నోట్లు కావు.. అమెరికా డాలర్లు. నవంబర్1న సల్మాన్కు దొరకగా.. కొన్నిరోజుల తర్వాత ఈ విషయాన్ని తన…
నటి సన్నీలియోన్ తన గొప్ప మనసును చాటుకుంది. తన పనిమనిషి కుమారై అనుష్క కనిపించకపోవడంతో తాను తీసుకొన్న చొరవపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సన్నీలియోన్ మీద రెస్పెక్ట్ మరింత పెరిగిందంని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పనిమనషి కుమారై అనుష్క…
వయసును దృష్టిలో పెట్టుకొని ఎవరైనా తనని బాబాయ్ అంటే దబిడి దిబిడే అని నందమూరి బాలకృష్ణ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ”వయసులో నన్నెవడైనా…
వన్డే ప్రపంచకప్ సెమీస్లో ఏఏ జట్లు తలపడతాయో క్లారిటీ వచ్చేసింది. వాంఖడే వేదికగా సెమీస్లో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. అయితే కివీస్తో సెమీస్ అనగానే ప్రతి క్రికెట్ అభిమానికి 2019 సెమీఫైనలే గుర్తొస్తొంది. ఆ మెగాటోర్నీలో లీగ్ మ్యాచ్ల్లో సత్తాచాటిన భారత్…
వన్డే వరల్డ్కప్లో సెమీస్ అవకాశాల ఉత్కంఠకు ముగింపు లభించింది. శ్రీలంకపై భారీ విజయం సాధించిన న్యూజిలాండ్ సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది. అయితే నాకౌట్ దశకు అర్హత సాధించాలనుకున్న పాకిస్థాన్ ఆశలు ఆవిరయ్యాయి. కివీస్…
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.. ప్రముఖ వార్త సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాక్స్వెల్ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్పై గంభీర్ మాట్లాడాడని, మాక్సీ స్థానంలో కోహ్లి ఉంటే.. 195 స్కోరు తర్వాత కేవలం సింగిల్సే తీసేవాడని, భారీ షాట్లు…
వన్డే వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగుతోంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి. మరో బెర్తు కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ మూడింట్లో సెమీస్కు చేరిన జట్టుతో టీమిండియా తలపడుతుంది. అయితే సెమీస్…
రామ్ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్పై దిల్రాజు నిర్మిస్తున్నారు. చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు…

