మణిపుర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలోని నిందితుల్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని అన్నారు. ఈ ఘటన దేశానికే అవమానకరమని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మోదీ మీడియాతో గురువారం మాట్లాడారు.…
Monthly Archives
July 2023
వెస్టిండీస్ పర్యటనలో భారత్ మంచి జోరులో ఉంది. తొలి టెస్టులో మూడు రోజుల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించిన టీమిండియా టెస్టు సిరీస్లో చివరి సమరానికి సిద్ధమైంది. అయితే నేడు రాత్రి 7.30 నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్కు ఓ ప్రత్యేకత ఉంది.…