వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 88 పరుగుల వద్ద ఔటయ్యాడు. మధుశాంక వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమై నిస్సాంక చేతికి చిక్కాడు. అయితే మరోసారి సెంచరీ చేజార్చుకున్న కోహ్లి రికార్డులు మాత్రం…
Tag: