ప్రవల్లిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న శివరామ్ రాథోడ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక.. ఈనెల 13న హైదరాబాద్లోని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ …
latest in fashion
-
-
బెంగళూరు వేదికగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా పరుగుల వరద పారించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (163), మిచెల్ మార్ష్ (121) భారీ శతకాలతో కదం …
-
టీమిండియాకు షాక్. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్తో జరగనున్న మ్యాచ్కు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య దూరమయ్యాడు. బంగ్లా ఇన్నింగ్స్లో బౌలింగ్ వేస్తూ హార్దిక్ గాయపడిన సంగతి తెలిసిందే. లిటన్ దాస్ స్ట్రైయిట్ డ్రైవ్ను ఆపేందుకు కుడికాలితో ప్రయత్నించిన హార్దిక్ పట్టుతప్పి ఎడమకాలిపై పడిపోయాడు. …
-
శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా ట్విటర్లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. ‘మేము విడిపోయాం. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి’ అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీంతో శిల్పాశెట్టి-రాజ్కుంద్రా విడిపోతున్నారా అనే వార్తలు …
-
రూ.1000 నోట్లను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెడతారన్న ఊహాగానాలు గతకొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం RBIకి వెయ్యి నోట్లు తిరిగి ప్రవేశపెట్టే ఆలోచనే లేదని తెలుస్తోంది. …
-
కింగ్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. బంగ్లాదేశ్పై శతకం సాధించాడు. వన్డే కెరీర్లో ఇది 48వ సెంచరీ. అంతేగాక కోహ్లి 26వేల పరుగుల మైలురాయిని దాటాడు. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత కోహ్లి.. జడేజాకు సారీ …
healthy living
Featured Videos In This Week
సింగరేణి బ్లప్ మాస్టర్ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?
ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా …
సింగరేణి బ్లప్ మాస్టర్ 2: గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ కోట్లు దండుకున్న బ్లప్ మాస్టర్.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్ సెక్యూరిటీ సిబ్బంది..?
అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల …
Latest Posts
-
Breaking NewsSports
AsianGames2023 – యువీ రికార్డు బద్దలైంది.. Nepal సంచలన రికార్డులు
by adminby adminపసికూన జట్టు నేపాల్ క్రికెట్ చరిత్రలో నమ్మలేని రికార్డులు సృష్టించింది. ఆసియా గేమ్స్లో మంగోలియాతో జరిగిన మ్యాచ్లో సంచలన రికార్డులు సాధించింది. 20 ఓవర్లలో ఏకంగా 314 పరుగులు సాధించింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక …
-
Breaking NewsEducationTelangana
TSPSC Group 1- మరోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించండి: హైకోర్టు
by adminby adminటీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దును తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై కమిషన్ అప్పీలు దాఖలు …
-
Breaking NewsEducationIndiaScienceScience & Tech
ISRO- చంద్రయాన్-3 క్విజ్.. ప్రైజ్మనీ రూ. లక్ష
by adminby adminఇస్రో ‘చంద్రయాన్-3 మహా క్విజ్’ పోటీలను నిర్వహిస్తుంది. జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణధ్రువంపై కాలుమోపి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 ఉపగ్రహ పరిశోధనలపై …
-
ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న ఫోన్లలో త్వరలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) సేవలు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్ 4.1 ఓఎస్ వాడుతున్న మొబైల్స్కు అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ పనిచేయదు. ఏసర్ ఐకోనియా …
-
Andhra PradeshBreaking Newsనేరం
Chittoor- కళ్లు పీకి.. యువతి దారుణ హత్య: ల్యాబ్కు పంపిన పోలీసులు
by adminby adminచిత్తూరు జిల్లాలోని వేణుగోపాలపురం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ప్రేమ పేరుతో తమ కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని, వారే కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి దారుణంగా హత్య చేసి, బావిలో …
-
దిగ్గజ క్రికెటర్, భారత్కు ప్రపంచకప్ అందించిన తొలి కెప్టెన్ కపిల్దేవ్ కిడ్నాప్కు గురయ్యాడని గౌతమ్ గంభీర్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. ”ఎవరికైనా ఈ క్లిప్ వచ్చిందా? ఇది రియల్ …
-
గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై జరుగుతున్న విచారణను తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారానికి వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఈ నెల 23న …
-
భారత్ జోడో యాత్ర నుంచి ప్రజలతో మమేకం అవుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా రైలులో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగాంగా పర్యటిస్తున్న రాహుల్.. బిలాస్పూర్ నుంచి రాయ్పూర్ …
-
అన్ని సేవలకు తప్పనిసరి చేసిన ఆధార్ కార్డుపై ప్రముఖ రేటింగ్ సంస్థ ‘మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్’ సంచలన ఆరోపణలు చేసింది. ఆధార్ వల్ల గోప్యత, భద్రతా ముప్పు పొంచి ఉందని, అన్ని వేళలా దాన్ని …
-
పొదల్లో దొరికిన పిల్లికూనను ఓ రష్యా మహిళ చేరదీసింది. తన పెంపుడు కుక్కతో పాటు పెంచింది. అయితే అది పెద్దయ్యే క్రమంలో అసలు ట్విస్ట్ తెలిసింది. అది పిల్లికూన కాదు బ్లాక్ పాంథర్. దీంతో …


