నటీనటులు: సముద్ర ఖని, అనసూయ, మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్రాజ్, రాజేంద్రన్ప్రొడ్యూసర్స్: జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్)రచన, దర్శకత్వం: శివ ప్రసాద్ యానాలసినిమాటోగ్రపీ: వివేక్ కాలేపుఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్మ్యూజిక్: చరణ్ అర్జున్డైలాగ్స్:…
June 2023
ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈరోజు సాయంత్రం నుంచి తిరుపతిలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టాలీవుడ్ చరిత్రలో కనివినీ ఎరుగని…
గబ్బర్ సింగ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ రెండవసారి చేతులు కలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్తో ఈ…
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నాడు. ప్రభాస్ తో పాటు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు, ఆదిపురుష్ టీమ్ సభ్యులు కొంతమంది ఈ సేవలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్, తిరుపతిలో గ్రాండ్…
ఎలాన్ మస్క్ ప్రపంచ ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తులలో ఒకరు. మస్క్ పేరు గుర్తుకురాగానే అందరి మెదడులో మెదిలే అంశాలు రెండే రెండు.. మొదటిది ఆయన అభిరుచితో చేసే సరికొత్త సంచలనాల పరిశోధనలు.. రెండోది ఆయనలోని విప్లవాత్మక ఆలోచలు.. ఆ…
‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్న సామెతను టాలీవుడ్ యంగ్ హీరోలు నిజజీవితంలో ఫాలో అయిపోతున్నారు. హీరోలు సినిమాలతో వచ్చే రెమ్యూనరేషనే కాకుండా బిజినెస్ లో కూడా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇంతకీ మన టాలీవుడ్ హీరోలు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారు.. ఎఁత…
ఈరోజు తిరుమలలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రస్తుతం శ్రీవారి జేష్ఠాభిషేకం జరుగుతోంది. పైగా ఈరోజు ఆఖరి రోజు. అందుకే ఆర్జిత సేవలు రద్దు చేశారు. జేష్ఠాభిషేకం ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వర్ణకవచంలో…
తన మెదడును సీసీటీవీ ఫూటేజ్ తో పోల్చింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఏదైనా కొన్ని రోజుల తర్వాత డిలీట్ అయిపోతుందని చెబుతోంది. మరీ ముఖ్యంగా ఒత్తిడి కలిగించే అంశాల్ని వెంటనే మరిచిపోవడానికి ప్రయత్నిస్తానని చెబుతోంది. సీసీటీవీ ఫూటేజ్ ఎలాగైతే నెల రోజుల…
50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. భారతీయ సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన సువర్ణ అధ్యాయం. 40వేలకు పైగా పాటలు పాడిన గళం.. అన్నింటికీ మించి వివాదాలకు తావులేని వ్యక్తిత్వం. కులమతాలకు అతీతమైన ఆరాధ్య దైవం. పాడడానికే పుట్టారు బాలు. మనల్ని మైమరిపించడానికే…
ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలులో ఏపీకి చెందిన 178 మంది ప్రయాణికులు ఉన్నట్లు వాల్తేరు డీఆర్ఎం వెల్లడించారు. వంద మందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. వీరితోపాటు జనరల్ బోగీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నదానిపై స్పష్టత రావాల్సి…